నరసయ్య గౌడ్ దగ్గరకు వచ్చిన నేతల పై టీఆర్ఎస్ ఫోకస్.

ఇప్పటికే మాజీ టిఆర్ఎస్ మాజీ నరసయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసినదే ఈ నేపథ్యంలో.సీఎం కేసీఆర్ను కలిసే అవకాశం ఇవ్వకపోతే ఆత్మగౌరవం చంపుకుని టీఆర్ఎస్లో ఎందుకు ఉండాలని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.

 Trs Focus On The Leaders Who Came To Narasiah Goud.-TeluguStop.com

ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.పార్టీ మార్పుపై నాలుగు ఐదు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

తన దగ్గరకు వచ్చే నేతలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని, అందుకే ఎవరూ తన వద్దకు రావద్దని చెప్పానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube