కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన పవన్ కళ్యాణ్

కౌలు రైతు భరోసా యాత్ర కోసం గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు బయలుదేరిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా శివారు ఏటుకూరు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.వేలాది మంది జనసైనికులు రోడ్డు మీదకు వచ్చి పూల వర్షం కురిపించారు.

 Pawan Kalyan Leaves For Prakasam District For Kaulu Raitu Bharosa Yatra Pawan Ka-TeluguStop.com

గజమాలతో సత్కరించారు. 

పలువురు స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రాలు అందజేశారు.

 ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం, యువత, ఆడపడుచుల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చాను.నా జీవితం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అంకితం.

నాకు ఇంత ఘనస్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.కంతేరు ప్రాంతంలోనూ జనసేన నాయకులూ, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube