CM Jagan : అమరావతిలో వైసీపీ కీలక సమావేశం..!!

అమరావతి( Amaravati )లో మరి కాసేపటిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది.సీఎం జగన్ ( CM Jagan )అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 175 నియోజకవర్గాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.

 Cm Jagan : అమరావతిలో వైసీపీ కీలక సమ�-TeluguStop.com

సమావేశానికి రీజనల్ కోఆర్డినేర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా మరియు మండల అధ్యక్షులు పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారు 2700 మంది నుంచి 3 వేల మంది నాయకులు హాజరుకానున్నారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశంతో పాటు ప్రతి బూత్ లో 60 శాతం ఓట్లు సాధించేలా శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube