తూర్పుగోదావరి జిల్లాలోపర్యటించితన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి....

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ లు అద్భుతంగా ఉన్నాయని గనులు,భూగర్భవనరులు, పంచాయతీ రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి కడియం పల్ల వెంకన్న నర్సరీ ని సందర్శించారు.

 Peddireddy Ramachandrareddy Visited East Godavari District ,peddireddy , East-TeluguStop.com

నర్సరీ యాజమాన్యం పల్ల సత్యనారాయణ మూర్తి,గణపతి,వెంకటేష్ లు మంత్రి కి పూల మొక్కలతో ఘన స్వాగతం పలికారు.

నర్సరీ మొక్కల ఉత్పత్తులను పరిశీలించిన ఆయన నర్సరీ రైతుల కృషిని ప్రశంసించారు.

అంగవైకల్యాన్ని జయించి పల్ల వెంకన్న నర్సరీ రంగంలో సాధించిన ప్రగతిని కొనియాడారు.దేశ పర్యావరణ పరిరక్షణకు నర్సరీ మొక్కల ఉత్పత్తి చాలా అవసరమని తెలిపారు.

ఆయన వెంట రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు ఉన్నారు.బైట్;మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube