టిడ్కో ఇళ్ళను వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం నేతల ఆందోళన..

టిడ్కో ఇళ్ళను వెంటనే ప్రభుత్వం లబ్ధి దారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో లబ్ది దారులతో కలసి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతల ఆందోళనకు దిగారు.పేదలకు స్ధలాలిస్తామన్న ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని జగనన్న కాలనీల్లో పేదోడు నష్టపోయాడు అధికార పార్టీ నేతలు బాగుపడ్డారని ఈ సందర్బంగా సిపిఎం నేత సిహెచ్.

 Vijayawada Cpm Leaders Protest For Tidco Houses Details, Vijayawada, Cpm Leaders-TeluguStop.com

బాబూరావు విమర్శించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్ళును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదని.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని వటనే పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల దాకా కాలయాపన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుందని గత ప్రభుత్వం మూడేళ్లు కాలయాపన చేసిందని.పేదలకు అన్యాయం చేయాలని చూస్తె సహించేది లేదను ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణమే పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వాలన్నారు.

Vijayawada Cpm Leaders Protest For Tidco Houses Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube