ఇవాళ రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగుల అందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేస్తాము- సీఎస్ సమీర్ శర్మ

ఇవాళ రాత్రి 11 గంటల కల్లా ఉద్యోగుల అందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించే స్తాము.పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చు.

 We Will Pay The Salaries Of All The Employees As Per The New Prc By 11 Pm Tonig-TeluguStop.com

వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉంది.చలో విజయవాడ తో పాటు సమ్మె ఆందోళన ను విరమించుకోవాలి సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచ్ఛుకోవడమే ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరో మారు తెలియ చేస్తున్నాం.

ఉద్యోగుల సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్ధేశాలు లేవు.

ఇవాళ రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగుల అందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేస్తాము.పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చు.

వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉంది.చలో విజయవాడ తో పాటు సమ్మె ఆందోళన ను విరమించుకోవాలి సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచుకోవడమే ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరోమారు తెలియచేస్తున్నాం.

ఉద్యోగులు సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉంది.పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్ధేశాలు లేవు

.

We Will Pay The Salaries Of All The Employees As Per The New PRC By 11 Pm Tonight- CS Sameer Sharma , CS Sameer Sharma, Employees, PRC, - Telugu Employees, Payemployees

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube