లారీ ఢీకొని భార్య మృతి,భర్తకు తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:చిలుకూరు మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యభర్తల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు కోదాడ మండలం ద్వారకుంట గ్రామానికి చెందిన దొంగరి శ్రీదేవి భర్త పేరు రమేష్ గా గుర్తించారు.

 Larry Collides With Wife, Kills Husband-TeluguStop.com

గాయపడిన భర్త రమేష్ ను హుటాహుటిన కోదాడ ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube