MP GVL Narasimha Rao : విశాఖ గ్రోత్ హబ్ గా మారుతుంది..: ఎంపీ జీవీఎల్

నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్( Niti Aayog Road Map ) లో విశాఖకు స్థానం దక్కిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు.

 Visakhapatnam Will Become A Growth Hub Mp Gvl-TeluguStop.com

విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని పేర్కొన్నారు.విశాఖ గ్రోత్ హబ్ గా మారుతుందన్న ఎంపీ జీవీఎల్( BJP MP GVL Narasimha Rao ) ఈనెల 15వ తేదీన వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందని తెలిపారు.

అలాగే దేశంలో మరోసారి మోదీ సర్కార్ రావాలని ప్రజల కోరుకుంటున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే సుమారు 404 మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube