హైదరాబాద్ నగరంలో వాతావారణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిగా ఉంది.వర్షాల సమయంలో ఎక్కువ గా వస్తాయి.
ఎండ సమయంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.అయితే ఎండలు బాగా వస్తున్న సమయంలో నగరంలో స్కూటీ సీటుపై ఓ వ్యక్తి దోసె తయారు చేస్తున్న వింత వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోకి దాదాపు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి.ఇంట్లో ప్రయత్నించవద్దు అనే వీడీయోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
వేసవిలో బయట 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిపుణులు దోస చేస్తారని క్యాప్షన్ జోడించబడింది.
అయితే ఇప్పుడు వస్తున్నఎండలు తీవ్రత తట్టుకోలేక పోతున్నారు ప్రజలు.
ఈ వేడి చూలనకనగా చూసుకుని చాలా మంది యువతి, యువకులు రకారకాల ప్రయోగాలు చేస్తుంటారు.కోడి గుడ్డుతో అమ్ లేట్ వేయ్యడం.
బుత అందంతో పేపర్ లను కాలవాడం ఇలాంటి చిల్లరగా ప్రయోగాలు చేస్తుంటారు.కానీ ఈ వ్యక్తి స్కూటీపై దోస వేసిన వీడియో ఫుల్ వైరల్ గా మారింది.
పైగా ఈ ఎండ తీవ్రతకు ఎవరు బయటకు రావద్దని ఓ సందేశం ఇవ్వడం గమనర్హం.
హైదరాబాద్ నగరంలో స్కూటీ సీటుపై ఒక వ్యక్తి దోసె వేయడం మనం చూడవచ్చు.
అతను మరో వైపు ఉడికించడానికి దోసెను కూడా తిప్పాడు.వీడియోపై తమ స్పందనలను తెలియజేయడానికి వ్యక్తులు వ్యాఖ్య విభాగానికి వెళ్లారు.కొందరు ఆ వీడియో ఫేక్ అని.యూజర్ ఎడిటింగ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.ఆ స్కూటీలో పెట్రోల్ లేదని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు.వావ్ నాన్ స్టిక్ తవా కంటే సీటు కవర్ బాగుందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది నిజానికి నకిలీ దోస ఆకారం మార్చబడిందని.తాను ఎండ వేడి మీద ఉడకబెట్టినప్పుడు అది అంత తేలికగా ఎర్రగా మారదని ఒక వినియోగదారు అంటున్నారు.