హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కులో సమీపంలోని ఘియాగి వద్ద టెంపో ట్రావెలర్ అదుపుతప్పి లోయలో పడింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించగా.మరో పది మందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.