హిమాచల్ ప్రదేశ్‎లో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్‎లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కులో సమీపంలోని ఘియాగి వద్ద టెంపో ట్రావెలర్ అదుపుతప్పి లోయలో పడింది.

 Seven People Died In A Fatal Road Accident In Himachal Pradesh-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించగా.మరో పది మందికి పైగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube