మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.

 Minister Peddireddy Ramachandra Reddy Pays Tribute To Konijeti Roshaiah Details,-TeluguStop.com

రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది.ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు.

సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రోశయ్య గారు అనేక పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేశారు.రోశయ్య గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube