మధ్యప్రదేశ్ కు చెందినా రాష్ట్ర ఆర్ధికమంత్రి జయంత్ మాలేయ ఆయన భార్య నిజాముద్దీన్ – జబల్పూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా తుపాకులు ధరించిన దొంగలు బిబిలమని ఫస్టు క్లాస్ ఏసి లోకి జొరబడ్డారు .తేరుకునేలోపు తుపాకులు గురిపెట్టి మంత్రి దంపతుల వద్ద అందినకాడికి దోచుకున్నారు.
మదురై జిల్లా కోసిగిన్ ప్రాంతంలో ఈరైల్ దోపిడీ జరగడం విశేషం.ఎందుకంటె పలుమార్లు ఈప్రాంతంలోనే రైల్ దోపిడీలు జరిగినట్టు పోలీసుల ఫైల్ కెక్కాయి.
మంత్రులతో వారి గన్మాన్ ఉంటాడు ఏమయ్యాడు అని పోలీసులు ఆరా తీసారు .గన్మాన్ టికెట్ పై మంత్రి బందువు ప్రయాణం చేస్తున్నాడు.గన్ మాన్ స్లీపర్లో ఉన్నాడని తెలిసింది .