తెలంగాణలో ప్రచారంపై దూకుడు పెంచిన బీజేపీ..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ( Bjp ) ప్రచారంలో దూకుడు పెంచింది.ఈ మేరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ స్థాయి బూత్ అధ్యక్షుల సమ్మేళనాలను కమలనాథులు నిర్వహించనున్నారు.

 Bjp Has Stepped Up Its Campaign In Telangana , Lok Sabha Elections, Telangana ,-TeluguStop.com

రాష్ట్ర బీజేపీ నేతల ఆధ్వర్యంలోనే సమ్మేళనాలు జరగనుండగా ఈ నెల 11, 12 మరియు 13వ తేదీల్లో మండల స్థాయి సమావేశాలు జరగనున్నాయి.అదేవిధంగా ఈ నెల 15, 16 మరియు 17 వ తేదీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube