నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిపై టీడీపీ నేత బాలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినిమా పాటలకు రాజకీయాలు ఆపాదించడం ఏంటని ప్రశ్నించారు.
తను చిటికేస్తే, మూడో కన్ను తెరిస్తే, ఏమవుద్దో తెలుసుకుని మసలుకోవాలని బాలయ్య హెచ్చరించినట్లు తెలుస్తోంది.తను నటించిన సినిమా పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు.
ఈ క్రమంలో సినిమాను సినిమాలనే చూడాలని సూచించారు.