జగన్ బాధితులారా ఏకం కండి.. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్

అమరావతి: జగన్ బాధితులంతా ఏకం కావాలని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సచివాలయం వెళ్లే మార్గంలో వినూత్న నిరసన.

 Amaravathi Parirakshana Samithi Kolikapudi Srinivas Protest Against Jagan Govt D-TeluguStop.com

రెండేళ్లుకు పైగా అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నారు.

ఇప్పుడు ఉద్యోగులు కూడా ఉద్యమం లోకి వెళుతున్నారు.

జగన్ బాధితులు అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది అంటూ నినాదాల.

సచివాలయం, హైకోర్టు కు వెళ్లే బస్ లు అపి అమరావతి కి మద్దతు ఇవ్వండి.

ఉద్యోగుల ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం అంటూ గులాబీల పంపిణీ చేసిన కొలికపూడి శ్రీనివాస్.

Amaravathi Parirakshana Samithi Kolikapudi Srinivas Protest Against Jagan Govt Details, Amaravathi Parirakshana Samithi ,kolikapudi Srinivas, Protest ,against ,jagan Govt, Amaravathi Farmers, Govt Employees - Telugu Employees, Jagan

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube