బాధిత కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నాయకులు “శ్రీ రామోజీ విష్ణు(42)” కుటుంబాన్ని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సెస్ ప్రతినిధి “వంగాల భూమేష్(28)” ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,

 Brs Senior Leaders Enugu Manohar Reddy Visited The Affected Families, Brs Senior-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కచ్చకాయల మహేశ్, మాసం సుమన్, ఉప్పుల ఆంజనేయులు, యాదవ సంఘం అధ్యక్షులు కుంటెల్లి రాజయ్య, గౌడ సంఘం అధ్యక్షులు వంగాల భూమేష్, మాజీ వార్డ్ సభ్యులు పర్శరాములు, ఉప్పుల ప్రదీప్ కుమార్, కాదాసు నర్సయ్య ,అన్వేష్, రాకేష్, మధు వెంకటేష్ తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube