బాధిత కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ నాయకులు "శ్రీ రామోజీ విష్ణు(42)" కుటుంబాన్ని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సెస్ ప్రతినిధి "వంగాల భూమేష్(28)" ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కచ్చకాయల మహేశ్, మాసం సుమన్, ఉప్పుల ఆంజనేయులు, యాదవ సంఘం అధ్యక్షులు కుంటెల్లి రాజయ్య, గౌడ సంఘం అధ్యక్షులు వంగాల భూమేష్, మాజీ వార్డ్ సభ్యులు పర్శరాములు, ఉప్పుల ప్రదీప్ కుమార్, కాదాసు నర్సయ్య ,అన్వేష్, రాకేష్, మధు వెంకటేష్ తదితరులు.

రెండో బిడ్డ పుట్టాక ఇంటి నుంచి టెంట్‌కి మారిన తండ్రి.. ఎందుకో తెలిస్తే..?