మృతిని కుటుంబానికి క్వింటల్ బియ్యం వితరణ

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దూలం పరుశరాములు గౌడ్ 3 రోజుల క్రితము గుండెపోటుతో మరణించడం జరిగింది.అట్టి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు ఒక క్వింటాల్ బియ్యం ను ఆ కుటుంబానికి అందించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 Distribution Of Quintal Of Rice To The Family Of The Deceased , Quintal Of Rice-TeluguStop.com

కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.కార్యకర్తలు ఎవరూ కూడా నిరాశ చెందకూడదని తను అండగా ఉంటానని ధీమా కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్,మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం, దీటి నరసింహులు, మచ్చ కొండయ్య,తలారి నరసింహులు, చాగల రాజయ్య,గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బాలయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube