విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన పోలే మల్లయ్య గొర్రెలు కాపరి,రోజు వారీగా గొర్రెలను మేపడానికి ఊరికి సమీపంలో ఎస్సారెస్పీ కాలువ వద్ద గల స్మశాన వాటిక దగ్గరలో మేతకు తీసుకెళ్లగా

 Sheep Died Due To Electric Shock, Sheep Died , Electric Shock, Polle Mallaiah, S-TeluguStop.com

అక్కడే వున్న విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు ఉండటం వల్ల షాక్ తగిలి గొర్రెలు మృత్యువాత పడ్డాయి.కాగా గొర్రెల కాపరికి తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube