లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.లయన్స్ క్లబ్ వారు గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట లలో 208 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.

 Distribution Of Clay Ganeshas Under The Aegis Of Lions Club, Clay Ganeshas , Li-TeluguStop.com

మట్టి విగ్రహాలు పర్యావరణానికి ఎంతో మేలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడవద్దని స్థానికులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల మల్లారెడ్డి, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్స్ నందికిషన్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, వంగాల రవి, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు రావుల ముత్యం రెడ్డి, పాటి దేవయ్య మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube