నిండు జీవితానికి రెండు చుక్కలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలియో రహిత సమాజం కోసం మార్చి 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 394 పోలియో బూతులను జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత( Dr Rajitha ) తెలిపారు.జిల్లాలో 5 సంవత్సరాలలోపు ఉన్న 44,770 పిల్లలు అందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు.

 Two Drops To A Full Life , Polio Drops, 5 Years, Old Children, Rajanna Sirisill-TeluguStop.com

అందుకోసం తల్లిదండ్రులు అందరూ అప్పుడే పుట్టిన పిల్లవాని నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు( Polio drops ) వేయించాలని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube