నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.మధ్యాహ్నం 3.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.(కేజీ టూ పీజీ క్యాంపస్ ఎదురుగ).సాయంత్రం 4 గంటలకు గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట-లింగన్నపేట రోడ్డులో మానేరు వాగు పై హైలెవెల్ బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన.సాయంత్రం 4.30 గంటలకు లింగన్నపేట లో కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.సాయంత్రం 5 గంటలకు మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.కొత్తపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సాయంత్రం 5.30 గంటలకు కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.సాయంత్రం 6 గంటలకు నర్మాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.

 Minister Ktr's Visit To Sirisilla Constituency Today , Sirisilla Constituency ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube