Komaram Bheem Asifabad : కొమురం భీం జిల్లాలో విషాదం.. వార్దా నదిలో నలుగురు గల్లంతు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో( Komaram Bheem Asifabad ) విషాద ఘటన చోటు చేసుకుంది.కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నదిలో( Wardha River ) నలుగురు యువకులు గల్లంతయ్యారు.

 Tragedy In Komuram Bhim District Four Drowned In Wardha River-TeluguStop.com

హోలి పండుగను( Holi Festival ) పురస్కరించుకుని సరదాగా ఈత కొట్టేందుకు యువకులు వార్దా నదికి వెళ్లారని తెలుస్తోంది.

గల్లంతైన యువకులు కమలాకర్, సంతోష్, సాయి మరియు ప్రవీణ్ లుగా గుర్తించారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube