ఏపీలో రేపు టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం

ఏపీలో రేపు టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.ఈ మేరకు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ నిరసన తెలపనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

 Tdp Innovative Protest Program Tomorrow In Ap-TeluguStop.com

ఇందులో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లలో లైట్లు ఆర్పి సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నిర్ణయించింది.ఈ క్రమంలో దాదాపు ఐదు నిమిషాల పాటు నిరసన తెలపాలని టీడీపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఆ సమయంలో రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని సూచించారు.శాంతియుత నిరసన కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube