ముగియనున్న వరంగల్ - ఖమ్మం - నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక( Warangal – Khammam – Nalgonda MLC By-Election ) ప్రచారం ముగియనుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రచారానికి తెర దించనున్నారు.

 Warangal - Khammam - Nalgonda Mlc By-election Campaign To End Details, 600 Polli-TeluguStop.com

సాయంత్రం 4 గంటల తరువాత మైకులు బంద్ కానున్నాయి.కాగా ఈ నెల 27వ తేదీన వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నిక పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.

కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 600 పోలింగ్ కేంద్రాలను( 600 Polling Centres ) అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తుండగా.మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది.మరోవైపు ఈ నెల 27న ఓటు వేసే వారందరికీ వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube