లోక్‎సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్..!

దేశంలో లోక్‎సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్( Loksabha Sixth Phase Polling ) కొనసాగుతోంది.ఆరో విడతలో భాగంగా 58 లోక్‎సభ మరియు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

 Polling For The Sixth Phase Of The Lok Sabha Elections Details, Eight States Uni-TeluguStop.com

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్( Polling ) సాగుతోంది.ఉదయం ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఢిల్లీ,( Delhi ) హర్యానా,( Haryana ) బీహార్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, ఒడిశా, యూపీ మరియు పశ్చిమ బెంగాల్ లో లోక్‎సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.ఈ క్రమంలోనే ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాగుతోంది.

కాగా ఆరో విడతలో మొత్తం పదకొండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube