ధాన్యం కొనుగోళ్లపై జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి..: మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheswar Reddy ) బహిరంగ లేఖ రాశారు.ధాన్యం కొనుగోలులో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ( CBI Investigation ) జరిపించాలని డిమాండ్ చేశారు.

 A Fact-finding Committee Should Be Made With A Judge On Grain Purchases Maheshwa-TeluguStop.com

ఈ క్రమంలో అవకతవకలకు సంబంధించిన ఆధారాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖతో పాటు పంపిస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి ఉంటే జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని తెలిపారు.

ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కేసులకు భయపడే వారు కాదని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube