ధాన్యం కొనుగోళ్లపై జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలి..: మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( Maheswar Reddy ) బహిరంగ లేఖ రాశారు.

ధాన్యం కొనుగోలులో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ( CBI Investigation ) జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో అవకతవకలకు సంబంధించిన ఆధారాలను కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖతో పాటు పంపిస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి ఉంటే జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని తెలిపారు.

ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కేసులకు భయపడే వారు కాదని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!