మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

 Investigation In The Cbi Court On The Murder Case Of Former Minister Ys Viveka-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.

ఈ మేరకు కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలు సీబీఐ కోర్టు ఎదుట హాజరైయ్యారు.మరో ఐదుగురు నిందితులు న్యాయస్థానం ముందు హాజరు కానున్నారు.

మరోవైపు కడప జైలులో ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలను అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితుల స్టేట్ మెంట్ ను సీబీఐ కోర్టు రికార్డు చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube