రౌండ్ రౌండ్‎కూ ఫలితాలు మారుతున్నాయి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.చౌటుప్పల్ లో తాను అనుకున్న మెజార్టీ రాలేదన్నారు.

 The Results Are Changing From Round To Round.. Komatireddy Rajagopal Reddy's Key-TeluguStop.com

ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని చెప్పారు.కానీ రౌండ్ రౌండ్ కూ ఫలితాలు మారుతున్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో చివరి రౌండ్ వరకూ హోరాహోరీగా పోరు కొనసాగుతుందని తెలిపారు.ఉపఎన్నికలో బీజేపీనే విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే నాలుగు రౌండ్ లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube