ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ..

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈ రోజు ది.01-04-2022న గౌరవనీయులైన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వర రావు(నాని) గారు మరియు శాసనసభ్యులు(గన్నవరం) శ్రీ వల్లభనేని వంశీ గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు.

 Minister Kodali Nani Vallabhaneni Vamshi Visited Indrakeeladri Temple Details, M-TeluguStop.com

అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube