మహబూబ్ నగర్ జిల్లా: రాష్ట్ర ఖజనాను నింపుకునెందుకు మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలను నిరసనగా మహబూబ్ నగర్ జిల్లాలో బిజెపి ధర్నా.ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.
ఇటీవల కాలంలోనే డెవలప్ మెంట్ చార్జీల పేరుతో వినియోగదారులపై గుదిబండను మోపిన రాష్ట్ర సర్కారు.
మరోమారు విద్యుత్ చార్జీల పెంపుతో వినియోగదారులపై మరింత భారాన్ని మోపుతున్నారు.
విద్యుత్ చార్జీలను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎలక్సిటీ ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి శ్రేణులు.