రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు.

 Partisan Politics Are Happening In Ap Says Bjp General Secretary Purandheswari,-TeluguStop.com

రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి సాధిస్తున్నారన్నారు.

రాష్ట్రం అప్పుల పాలైపోయిందన్న ఆమె బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు.త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube