విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన గవర్నర్

విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులు ప్రారంబించారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు గవర్నర్ కు ఆలయ మర్యాదలతో మంత్రి దేవాదయ శాఖ అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం .

 Vijayawada Kanakadurgamma Is The Governor Who Inaugurated The Dasara Sharanavara-TeluguStop.com

దసరా మొదటి రోజు కనకదుర్గమ్మ దర్శనం ఎంతో ఆనందకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు దుర్గే దుర్గతి నాశని.

అంటూ అమ్మవారిని ప్రార్ధించానని రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నానన్నారు .కరోనా ను ప్రపంచం నుంచీ దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నాని అమ్మవారి దర్శనంతో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నాట్లు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube