ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు

యాదాద్రి భువనగిరి జిల్లా: తాను పార్టీ మారుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని, తానే గెలవబోతున్నాననిధీమా వ్యక్తం చేశారు.

 There Is No Question Of Leaving The Congress Under Any Circumstances..anil Kumar-TeluguStop.com

రానున్న ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేల్లో వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు మీడియాకు లీకులు ఇస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈనెల 16 నుండి భువనగిరిలో నిర్వహించే హాథ్ సే హాథ్ జొడో పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపనిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube