ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు తొలగని ముసుగులు...!

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల కోడ్ లో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేయించారు.

 Even After The Election Code Ends The Statues Will Not Remove Their Masks, Elect-TeluguStop.com

ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ను ఎత్తివేసినా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగించక పోకపోవడంతో ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగు ఎందుకు తీయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి వివిధ గ్రామాల్లో విగ్రహాలను వేసిన ముసుగులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube