తిరుపతి యంగమాంబ ఆలయ కమిటీ చైర్మన్ పార్థసారధి వైరల్ వీడియో.చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ మాజీఛైర్మెన్ పార్థసారధి కుప్పం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య.తనను ఆలయ చైర్మన్ గా కొనసాగించలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న...
Read More..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.తన బ్యాటింగ్ తో యావత్ ప్రపంచాన్నే చూపు తిప్పుకోనివ్వకుండా చేసాడు.అయితే సచిన్ టెండూల్కర్ మనకు ఒక క్రికెటర్ గానే తెలుసు.కానీ అతనిలో మరో గొప్ప టాలెంట్ కూడా దాగుంది.అదే...
Read More..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వెరైటీ వంటకాలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ తో నేటిజన్ల మతులు పోగొడుతున్నారు కొంతమంది చెఫ్లు.వింత వింత వంటకాలను వండేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త...
Read More..కొద్దిరోజుల క్రితం వరకు బయటపడకుండా సాగిన గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య విభేదాలు.ఇప్పుడు పూర్తిగా బహిర్గతమయ్యాయి.తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో.ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకు మధ్య ఉన్న గ్యాప్ బట్టబయలైంది.తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ బాహాటంగా చేసిన కామెంట్స్తో.ఇకపై రాజ్భవన్కు,...
Read More..హన్మకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలులోకి...
Read More..వాహనాలు నడుపుతున్నప్పుడు ఫోన్ వాడకూడదని, ఫోన్ మాట్లాడకూడదని పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తుంటారు.వాహనాలు నడుపుతున్నప్పుడు పూర్తి ధ్యాస రోడ్డు మీదే ఉండాలి.అలా కాకుండా ఫోన్ మాట్లాడితే రోడ్డుపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఇలాంటప్పుడే ప్రాణాలను హరించే యాక్సిడెంట్స్ చోటుచేసుకుంటాయి.అయితే తాజాగా ఒక యువతి ఈ విషయాలన్నీ...
Read More..మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది.ప్రస్తుతం ఈ...
Read More..ఈ రోజుల్లో అన్ని శుభకార్యాలను చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు ప్రజలు.ముఖ్యంగా బర్త్డే పార్టీని సంవత్సరమంతా గుర్తుండేలా గ్రాండ్గా జరుపుతున్నారు.అలాగే కేక్ల్లో స్పెషల్ గిఫ్ట్ పెట్టి మరీ తమ ప్రియమైన వారిని ఆనందంలో ముంచెత్తుతున్నారు.అయితే తాజాగా పేరెంట్స్ ఓ బర్త్డే...
Read More..సాధారణంగా గుడ్లగూబలు రాత్రిపూట సైలెంట్ గా గాల్లో విహరిస్తూ తమ ఎరలను చంపేసి తింటాయి.నైట్ టైమ్ లో తప్ప డే టైమ్ లో కనిపించని ఈ గుడ్లగూబలను అపశకునంగా, అశుభంగా మన ఇండియాలో భావిస్తుంటారు.ఇవి చూసేందుకు కూడా చాలా భయంకరంగా ఉంటాయి.వీటి...
Read More..ఉత్తరప్రదేశ్లోని బల్రాంపూర్ జిల్లా రెహ్రా బ్లాక్లోని రాంపూర్ అర్నా నివాసి సునీతా జైస్వాల్ ఒక్క ఎకరంలో 22 క్వింటాళ్ల బంగాళదుంపలను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు.రెహ్రా బ్లాక్లోని రాంపూర్ అర్నా నివాసి ఛథీరామ్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.నలుగురు కూతుళ్లలో...
Read More..టమాటా సాగు సరిగ్గా చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.ఒక హెక్టారు భూమిలో 800-1200 క్వింటాళ్ల వరకు టమోటాలు పండించవచ్చు.మార్కెట్లో కిలో సగటున రూ.10 చొప్పున టమాటా విక్రయిస్తే సగటున 1000 క్వింటాళ్లకు రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు.పంటను విత్తడం సంవత్సరానికి...
Read More..వ్యవసాయం చేసేటప్పుడు రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.వన్యప్రాణుల వల్ల పంటలు భారీగా నష్టపోవాల్సి వస్టుంటుంది.మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా ధోని గ్రామంలో నివసిస్తున్న గజానన్ షెల్కే అనే రైతు తన ఎకరం పొలంలో జొన్న పంటను వేశాడు.పంటలను అడవి పందులు నాశనం చేశాయి.ఈ...
Read More..డ్రాగన్ ఫ్రూట్ శాస్త్రీయ నామం Hyloceresundatus.డ్రాగన్ ఫ్రూట్ను నిర్ణీత ప్రమాణాల ప్రకారం సాగు చేస్తే రైతులు బంపర్ ఆదాయాన్ని పొందవచ్చు.ఒక ఎకరం పొలంలో ఏటా లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది.ప్రారంభ కాలంలో దీని సాగుకు నాలుగు నుంచి ఐదు లక్షల...
Read More..అయ్యప్ప స్వామి మాలధారణ చాలా నిష్ట నియమాలతో కూడుకున్నది.ఇందుకు ఎంతో ఓర్పు ఉండాలి.ప్రతి ఏడాది లక్షల మంది అయ్యప్ప మాల ధరిస్తుంటారు.వీరిలో చాలా మంది కాలినడకన శబరిమలకు వెళుతుంటారు.కొందరైతే వందల కిలోమీటర్ల దూరం నుంచి నడక మార్గం ద్వారా శబరిమల చేరుకుని...
Read More..లవంగాల సాగు: లవంగాలలో అనేక పోషక మూలకాలు కనిపిస్తాయి.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.మార్కెట్లో దీని డిమాండ్ ఎప్పుడూ ఉండడానికి ఇదే కారణం.ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు లవంగాల సాగు ద్వారా మంచి లాభాలు పొందవచ్చన్నారు.ఈ సాగులో ఉన్న అతి పెద్ద...
Read More..బొప్పాయి సాగు దక్షిణ మెక్సికో మరియు కోస్టారికాలో ఉద్భవించింది.మన దేశీయ మార్కెట్లు జైపూర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా మరియు హైదరాబాద్.గౌహతి, అహ్మదాబాద్, లక్నో, పాట్నా, రాయ్పూర్, బరౌత్ మరియు జమ్మూ మార్కెట్లలో రాక బాగానే ఉంది.ప్రధాన రాష్ట్రాల్లో, ఈ పండు ఏడాది...
Read More..మెహందీని దేశవ్యాప్తంగా పండిస్తారు.కానీ రాజస్థాన్లోని పాలి జిల్లా దీని ఉత్పత్తికి ప్రధాన కేంద్రం.ఇక్కడ దాదాపు 40 వేల హెక్టార్లలో గోరింట పంట సాగవుతోంది.పాలి జిల్లాలోని సోజత్ మరియు మార్వార్ జంక్షన్లో గోరింట మార్కెట్ మరియు ఆకుల పొడి మరియు ప్యాకింగ్ చేయడానికి...
Read More..మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో కూడా అలాంటిదే కనిపించింది.ఇక్కడి ఓ రైతు పొలంలో ఎద్దులకు బదులు గుర్రాలను దున్నేశాడు.మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని షెల్గావ్ గ్రామానికి చెందిన భౌరావ్ ధన్గర్ అనే రైతు తన పొలాలను దున్నడానికి గుర్రాలను ఉపయోగించాడు.భౌరావు తన వద్ద ఎద్దుల...
Read More..ఒక వ్యక్తి తన అందం కారణంగా అమ్మాయిల డేటింగ్ మిస్సవుతున్నాడు.ఆరు సంవత్సరాలు ఒంటరిగా ఉంటున్నాడు.ఆ వ్యక్తి పేరు కల్లమ్ ఫ్లానగన్.అతడికి 32 ఏళ్లు.గణితం బోధిస్తాడు.యూకేలోని విండ్సర్లో నివసిస్తున్న కల్లమ్, ది సన్తో మాట్లాడుతూ.తన లుక్ డేటింగ్లో అడ్డంకిగా మారుతోందన్నారు.దీని గురించి ఎవరికైనా...
Read More..హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ హెచ్ సీ సీ బీ తెలంగాణలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ తో సంస్థ ఛైర్మెన్ సీఈఓ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్టంలోని సిద్దిపేట జిల్లా బండ...
Read More..చూయింగ్ గమ్ తినడం వల్ల 23 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది.ఇద్దరు స్నేహితులు ఈ చూయింగ్ గమ్ తిన్నారు.కొద్దిసేపటికే ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు.తరువాత ఒకరు మరణించారు.ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ది సన్ కథనం ప్రకారం ఈ...
Read More..భార్యాభర్తల మధ్య వయోభేదం ఎక్కువగా ఉంటే ఆ జంటలు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని సాధారణంగా అంటుంటారు.అటువంటి వివాహిత జంటల మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.సమాజం తీర్మానిస్తుంద బాలీవుడ్లో ఇలాంటి జంటలు చాలా కనిపిస్తాయి.వీరి మధ్య వయసు వ్యత్యాసం...
Read More..కొందరు యువకులు తమ గర్ల్ ఫ్రెండ్తో అయినదానికి కానిదానికి గొడవపడుతుంటారు.అయితే యువకులు ఇలా చేసేందుకు బదులు ఆ గొడవలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.ముఖ్యంగా కొన్ని విషయాల్లో యువకుల ప్రవర్తనను వారి గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టపడరు.అవేమిటో ఇప్పడు తెలుసుకుందాం. 1.స్వేచ్ఛ ఇవ్వకపోవడం...
Read More..ఇది ఈక్వెడార్కు సంబంధించిన ఉదంతం.లైబ్రేరియన్ అనా బీట్రిజ్ బర్బానో ప్రోయానో ఇంటికి కొన్నేళ్ల క్రితం అడవి నుంచి ఒక నెల వయసుగల కోతిని ఇంటికి తీసుకువచ్చారు.ఈ మంకీకి ఎస్ట్రెల్లిటా అని పేరు పెట్టారు.అది 18 సంవత్సరాల పాటు అన్నా బీట్రిజ్ ఇంట్లో...
Read More..ప్రపంచంలో అత్యంత ఇష్టమైన వాసన (ది మోస్ట్ ప్లీసింగ్ స్మెల్) ను గుర్తించారు.ఈ సువాసనను ప్రపంచంలో చాలా ఇష్టమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు.కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని క్లినికల్ న్యూరోసైన్స్ విభాగంలో పరిశోధకుడు ఆర్టిన్ అర్ష్మియాన్ దీనిగురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సువాసన పరంగా ఇష్టపడే రెండు...
Read More..హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని భారత ప్రభుత్వం వెల్లడించింది.హిందూకుష్, గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదీ పరీవాహక ప్రాంతాల్లో గరిష్ట మార్పులు కనిపిస్తున్నాయి.సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్సభలో ఒక ప్రశ్నకు...
Read More..ఈ సంవత్సరం కూడా దేశంలో బొగ్గు సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.దేశంలో భారీ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసే ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా.విద్యుత్ ప్లాంట్లకు బొగ్గును సరఫరా చేయడంలో ప్రాధాన్యత ఇస్తుండడంతో బొగ్గుపై ఆధారపడిన ఇతర పరిశ్రమల్లో సంక్షోభం తలెత్తింది.వేసవి...
Read More..ప్రస్తుతం కాలంలో తెలివైన వ్యక్తి సంపాదిస్తాడు.ఎంతోకొంత పొదుపు చేస్తాడు.కరోనా మహమ్మారి తర్వాత, జనం పొదుపు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు.మీరు కూడా మీ జీతంలో కొంత భాగాన్ని ఏదో ఒక చోట పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీకు అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి.ఆ ఎంపికలలో...
Read More..పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 కింద చర్యలు తీసుకుంటున్న 14 మంది ఆర్థిక నేరగాళ్ల పేర్లను ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది.ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఈ 14...
Read More..దేశంలోని పేదల కోసం అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.ఇప్పుడు అటువంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం.దీని ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు రూ.500 అందజేస్తుంది.అయితే ఈ పథకం అందించే ప్రయోజనాన్ని కొద్దిమంది మాత్రమే పొందగలరు.ఈ పథకాన్ని అందరూ...
Read More..చాణక్య నీతి మనిషిని విజయవంతునిగా, ఉత్తమునిగా మార్చడానికి ప్రేరేపిస్తుంది.కలియుగంలో లక్ష్మీదేవి విశేష మహిమ విశేషంగా ఉంటుందంటారు.అందుకే లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా చాణక్యుడు అభివర్ణించాడు.చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి.ఆచార్య చాణక్యుడు డబ్బు విషయంలో చాలా ముఖ్యమైన...
Read More..సినిమా అనే రంగుల ప్రపంచంలో విజయం ఉన్నవాడిదే రాజ్యం.ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాలు విజయం సాధించకపోతే ఇక హీరో కనుమరుగు అవుతూ ఉంటాడు.ఇటీవలి కాలంలో అయితే కేవలం విజయం సాధించడమే కాదు వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న హీరోలకి క్రేజ్ కూడా పెరిగిపోతుంది.అయితే...
Read More..ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే అందరికి తెలిసిపోతుంది.మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.చేపల కోసం అని వేటకు వెళితే వివిధ రకాల జంతువులు...
Read More..విశాఖ, సింహాచలం: సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లేకుండా కొత్త ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ట్రస్ట్ బోర్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఈవో ఎం సూర్య కళ. సింహాచల దేవస్థానంలో ప్రమాణ స్వీకారం...
Read More..యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడి గా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి‘ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.ఇటివలే విడుదల చేసిన...
Read More..శుభ్ కృత నమా సంవత్సరంలో అందరూ సంతోషంగా వుండాలని స్వామి వారిని కోరుకున్నా నేను సంగీతం అందిస్తున్న తేజ దర్శకత్వంలో అహింస చిత్రం త్వరలో విడుదల కాబోతుంది నా డైరెక్షన్ లో మరో చిత్రం చేస్తున్నాను అని ఆర్.పి.పట్నాయక్ అన్నారు .
Read More..ఇప్పటికే చైనా యాప్స్ నిషేధించిందిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది.కేంద్రం మరోసారి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝులిపించింది.మొత్తం 22 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేస్తూ ఏప్రిల్ 4న ఆదేశాలు జారీ చేసినట్లు.మంగళవారం...
Read More..మనిషి మనుగడ సాఫిగా జరగాలంటే కొన్ని కొన్ని అవసరాలు అనేవి తప్పనిసరిగా కావాలి.ముఖ్యంగా తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఎలాగో విద్యుత్ కూడా అంతే అవసరం.ఒకప్పుడు కరెంట్ సరిగా లేనప్పుడు దీపం బుడ్లు వెలిగించుకుని మరి...
Read More..భారత్ కు చెందిన ఫ్లిప్కార్ట్ గ్రూప్ ఏరకంగా ఆన్లైన్ సేల్స్ లో తన సేవలను కొనసాగిస్తుందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవల ఈ గ్రూప్ ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ ను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.దానికోసం నిన్న అనగా బుధవారం సదరు...
Read More..స్టూడెంట్స్ పరీక్షలో పాస్ అయ్యేందుకు హైటెక్ కాపీ కొట్టాడం మనం ఎన్నో సినిమాల్లో చూసుంటాం.ఇప్పుడు టెక్నాలజీ పరుగులు పెడుతుండడంతో స్టూడెంట్స్ కూడా టెక్నలాజిని నమ్ముకుని పరీక్షల్లో కాపీ కొట్టడానికి కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు.ఒకరు స్మార్ట్ వాచీల్లో కాపీ కొడుతుండగా.మరికొందరు ఇంకా...
Read More..గజరాజును చూస్తేనే మనం భయంతో చెమటలు పట్టి ఆమెడ దూరం పరిగెడతాం.అలాంటిది మనం ప్రయాణించే బస్సుపై ఒక్కసారిగా కోపంతో ఏనుగు దాడిచేస్తే ఎలా ఉంటుంది.అలాంటి ఓ సంఘటనే ప్రయాణికులు కేరళలోని మన్నూర్ కి బస్సులో వెళ్తుండగా చోటుచేసుకుంది.అంతటి భయంకర పరిస్థితుల్లో కూడా...
Read More..నర్సీపట్నం లో గత రెండు రోజులుగా అధిక మొత్తంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయకపోవడం అర్ధరాత్రి 11 గంటల సమయంలో కరెంటు పోవడం తో కృష్ణదేవిపేట నుండి వచ్చిన ఒక గర్భిణీ...
Read More..ప.గో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి లో పవర్ లేకపోవటంతో నెలకొన్న అంధకారం.చంటి పిల్లలతో ఇబ్బందులు పడుతున్న బాలింతలు.ప్రసూతి వార్డులో కరెంట్ లేదని నర్సులని నిలదీస్తున్న బాలింత బంధువులు.కనీసం జనరేటర్ వేయమని బాలింత బందువులు కోరగా జనరేటర్ లో డీజిల్ లేదని తెలిపిన...
Read More..సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’.గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ను బుధవారం స్టార్...
Read More..వేసవికాలం వచ్చినప్పుడల్లా భారతదేశంలోని అనేక ప్రాంతాలు నీటి కొరత తో కుదేలు అవుతుంటాయి.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది మహిళలు వేసవి అంతా తమ కుటుంబసభ్యుల అవసరాలకు నీటిని తీసుకొచ్చేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు.ఎప్పటినుంచో మహిళలను వేధిస్తోన్న ఈ...
Read More..అహనా పెళ్ళంటా, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి.పలువురు దర్శక నిర్మాతలు ఈ వేడుకలకు హాజరయ్యారు.ఇటీవల వీరభద్రమ్ చౌదరి హీరో శ్రీకాంత్ తో చేసిన రియల్ ఎస్టేట్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది....
Read More..రిత్విక్ వెట్సాసమర్పణలో మినర్వా పిక్చర్స్ పతాకంపై శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్,అజయ్, ఆమని, సాహితీ అవాంఛ, సాయి ధీన, నందిత దురై రాజ్, రోబో శంకర్, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్, లోబో నటీనటులుగా మణికాంత్ దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్, మినర్వా...
Read More..పెళ్లి దుస్తుల్లో తోబుట్టువులను చూడాలనే కోరిక చాలామందిలో బలంగా ఉంటుంది.నిజానికి సోదరి లేదా సోదరుడి పెళ్లిరోజు వారి జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా నిలుస్తుంది.తోడబుట్టిన వారు ఒక ఇంటి వారు అవుతున్నారనే ఆనందం మాటల్లో వర్ణించలేనిది.వెడ్డింగ్ డే రోజున వారి ఆనందం...
Read More..వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశంలో జరిగిన ఒక టెన్నిస్ టోర్నమెంట్లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి చెంపని చెల్లుమనిపించాడు.మ్యాచ్ ముగిసిన తర్వాత ఓడిపోయిన ఆటగాడు చెంప దెబ్బ కొట్టడంతో పెద్ద వివాదం చెలరేగింది.సోమవారం జరిగిన ఐటీఎఫ్ (ITF) జూనియర్స్ టోర్నమెంట్లో ఈ...
Read More..వ్యవసాయంలో అంతకంతకూ తగ్గుతున్న లాభాల కారణంగా రైతులు ఇప్పుడు ఇతర వ్యాపారాల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు.వాటిలో కోళ్ల పెంపకం కూడా ఒకటి.కోళ్ల పెంపకం కోసం సరైన పరిశుభ్రతా వ్యవస్థ ఉండాలి.ఇలా చేయడం వల్ల కోళ్లను అనేక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.దాదాపు...
Read More..ఇపుడు మీ స్మార్ట్ ఫోన్ లో వున్న గూగుల్ మ్యాప్స్ని వుపయోగించి, మీ దగ్గర వున్న డబ్బులని సేవ్ చేయొచ్చు తెలుసా? అవును.త్వరలోనే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.రానున్న రోజుల్లో అప్డేట్ ద్వారా అందరికీ ఈ నూతన ఫీచర్లు...
Read More..టేకు చెట్టు చెక్క చాలా బలంగా ఉంటుంది.దానితో తయారు చేసిన ఫర్నిచర్ చాలా సంవత్సరాలు నిలిచి ఉంటుంది.చెదపురుగులు కూడా ఈ కలపను తినడానికి ఇష్టపడవు.అందుకే ఇళ్లు, ఓడలు, పడవలు, తలుపులు, కిటికీలకు టేకు కలపను ఉపయోగిస్తారు.దీనిని నాటడానికి ఉత్తమ నెలలు సెప్టెంబర్,...
Read More..జార్ఖండ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని రైతులను శిక్షణ కోసం ఇజ్రాయెల్కు పంపింది.ఇజ్రాయెల్ వెళ్లిన రైతుల్లో దేవఘర్ జిల్లాలోని పదన్బోరా గ్రామానికి చెందిన న్యాయవాది యాదవ్ కూడా ఉన్నారు.ఈయన మహిళా సఖి స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జి)ని ఈ వ్యవసాయానికి అనుసంధానం చేసి...
Read More..ఈ ఆవును పెంచడం ద్వారా, మీరు కొద్ది రోజుల్లో ధనవంతులు అవుతారు.ఈ ఆవు రోజుకు 60 లీటర్ల వరకు పాలు ఇస్తుంది.పశుపోషణ వ్యాపారంలో నిమగ్నమైన చాలా మంది రైతులు, ఆ పాడి ఆవును కొనుగోలు చేయాలని తహతహలాడిపోతున్నారు.ఇతర జాతుల కంటే ఎక్కువ...
Read More..మహర్షి అరబిందో.ఆధ్యాత్మికత, జాతీయ స్ఫూర్తి, అత్యున్నత జ్ఞానాల అద్భుత సంగమం.అతని ఆలోచన ప్రపంచ మానవత్వపు అత్యున్నత ఆదర్శ స్ఫూర్తితో ఉండేవి.గిరిరాజ్ శరణ్ సంపాదకత్వం వహించిన.మై అరవింద్ బోల్ రహా హూ పుస్తకంలో అతని ధ్యానం, ఉత్తమ ఆధ్యాత్మిక ఆలోచనలు సంకలనం చేశారు.ఈ...
Read More..ప్రముఖ గాయకుడు బప్పి లాహిరికి బంగారంపై ఉన్న ప్రేమ ప్రపంచానికి తెలిసిందే.ఇటీవల మరణించిన బప్పి లాహిరి తాను జీవించివున్న రోజుల్లో భారీగా బంగారాన్ని సేకరించారు.ఈ కారణంగానే అతను ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా‘ అని కూడా పేరొందారు.బప్పీ లాహిరి కుమారుడు బప్పా...
Read More..ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన నిజమైన స్నేహితులను గుర్తించడం ఎంతో ముఖ్యం.ఎందుకంటే ఒకరి ముఖాన్ని చూసి, అతను మీ సన్నిహిత మిత్రుడని, లేదా ఏదో ప్రయోజనం కోసం మీతో స్నేహం చేస్తున్నాడని మీరు అస్సలు ఊహించలేరు.అటువంటి పరిస్థితిలో,...
Read More..భారతదేశంలో అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష. చిన్న వయసులోనే ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ఔత్సాహికులకు ఐకాన్గా మారిన కొందరు దిగ్గజ మహిళా ఐఏఎస్ అధికారులు ఉన్నారు.దేశానికి గర్వకారణమైన అటువంటి మహిళా ఐఎఎస్ అధికారుల...
Read More..ఇండియన్ ఆర్మీ అనేది భారత సాయుధ దళాలలో అతిపెద్ద విభాగం.ప్రతి సంవత్సరం, భారత సైన్యం ఎన్డీఏ, సీడీఎస్, ఆర్మీ కాలేజ్ క్యాడెట్, వివిధ శాఖలలో అభ్యర్థులను నియమించుకోవడానికి పలు పరీక్షలను నిర్వహిస్తుంది.వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 10+2 ఎంట్రీలు (టెక్నికల్...
Read More..రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 ఒక అడ్వెంచర్ బైక్ ప్రారంభ ధర రూ.భారతదేశంలో 2,03,083.ఇది 3 వేరియంట్లు మరియు 7 రంగులలో అందుబాటులో ఉంది, దీని టాప్ వేరియంట్ ధర రూ.2,08,583. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411 411cc BS6 ఇంజన్తో...
Read More..మార్కెట్లో సాధారణ చిప్సెట్ తయారీదారులుగా Qualcomm Inc.- MediaTek Inc ఉన్నాయి.మార్కెట్ వాటా పరంగా ఈ రెండు కంపెనీలు ఆధిపత్య ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ప్రాసెసర్ మార్కెట్లో ఈ రెండూ కలిపి 50% పైగా వాటా కలిగి ఉన్నాయి.Qualcomm దాని ప్రసిద్ధ...
Read More..మానవ వనరుల విభాగంలో ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉంటుంది.ఈ ఉద్యోగం కోసం మీరు సాంకేతికంగా నైపుణ్యం కలిగి ఉండాలి.కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సహోద్యోగులతో సంభాషించడానికి, సంబంధాలను ఏర్పరచుకోవడానికి అనువైన మానవ నైపుణ్యాలను కలిగి ఉండాలి.మానవ వనరుల రంగంలో ఉండేవారు ఇతరులతో కనెక్ట్...
Read More..దేశంలోని రైతులకు సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించింది.దీని కింద తొలుత కిసాన్ ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు.దీని ద్వారా దేశవ్యాప్తంగా పండ్లు, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయి.దీని తర్వాత ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ (ఉడే...
Read More..గుజరాత్ పర్యాటక ప్రదేశాలకు నిలయం.అలాగే రుచికరమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది.గుజరాతీ ప్రజలు ఆహారాన్ని చాలా ఇష్టపడతారు.గుజరాతీ ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది.మీరు గుజరాత్ని సందర్శించబోతుంటే అక్కడి అద్భుతమైన వంటకాల గురించి ఒక్కసారి తెలుసుకోండి డోక్లా గుజరాతీ ఆహారంలో డోక్లా అత్యంత...
Read More..బేతాబ్ వ్యాలీ బేతాబ్ వ్యాలీ కాశ్మీర్లోని ఒక అందమైన లోయ.ఇక్కడ వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.వేసవి కాలంలో ఇది పర్యాటకులకు ఒక ఖచ్చితమైన వేసవి గమ్యస్థానంగా నిలుస్తుంది.మీరు సంవత్సరంలో ఏ నెలలోనైనా ఈ స్థలాన్ని సందర్శించవచ్చు.ఇక్కడి నిర్మలమైన, పచ్చటి వాతావరణం...
Read More..బీహార్లో మద్యపాన నిషేధ సవరణ బిల్లు త్వరలో చట్టం రూపంలోకి రానుంది.బీహార్ శాసనసభ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, ఇప్పుడు ఈ చట్టం గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రంలో అమలులోకి వస్తుంది.దీంతో పాటు తొలిసారి మద్యం సేవించి పట్టుబడితే నిందితులు...
Read More..దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపదను వృద్ధి చేయడంలో ఆయన గ్రూప్లోని కొన్ని కంపెనీలు ఎంతో సహాయం చేస్తున్నాయి.అతనికి గల 7 కంపెనీల్లో 2 కంపెనీలు ఎక్కువ సహకారం అందిస్తున్నాయి. అదానీ పవర్ గురించి ప్రస్తావిస్తే.అది గత నెలలో స్టాక్...
Read More..పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదనే ప్రశ్న ప్రజకు కలుగుతోంది.నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనంపై పన్ను విధింపు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది.దీనిని జీఎస్టీ పరిధిలోకి...
Read More..ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి.ఆచార్య చాణక్య తన విధానాల ద్వారా ఉద్యోగం, సంబంధాలు, వ్యాపారం, స్నేహం మొదలైన జీవితంలోని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.అదేవిధంగా, ఆచార్య చాణక్యుడు ఒక...
Read More..సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవపడడం మనం చూసుంటాం.కానీ అందుకు భిన్నంగా ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు.నడిరోడ్డు పైనే అన్నీమరిచి తన్నుకున్నారు.నడి రోడ్డు మీదే బాహాబాహీకి దిగడంతో వారిని వారించడానికి అక్కడివారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.విచిత్రమైన ఇలాంటి విచిత్రమైన...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి.సోషల్ మీడియా వేదికగా చాలామంది తమలోని టాలెంట్ ను బయట పెట్టారు.అలా రాత్రికి రాత్రే ఉన్నటుండి ఒక సెలబ్రిటీలాగా మారిపోయారు.ఈ క్రమంలోనే విధుల్లో వేరుశెనగలు అమ్ముకునే ఒక వ్యక్తి పాడిన...
Read More..పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను మీరు వినే ఉంటారు.సరిగ్గా ఈ సామెతను నిజం చేసాడు తొమ్మిదో తరగతి చదివే ఒక పిల్లాడు.వయసు చిన్నదే కానీ ఆలోచన మాత్రం గొప్పది.ఈ చిన్న బుర్రలో ఎన్నెన్నో ఆలోచనలను నింపుకున్నాడు.ఈ బాలుడు తనకు...
Read More..2008 లో మొట్ట మొదటిసారిగా ప్రారంభమైన ఐపీఎల్ ప్రతీ సంవత్సరం డబ్బులను.ప్రేక్షకులను పెంచుకుంటూ పోతుంది.ఒకవైపు ఎందరో ఆటగాళ్లకు జీవితాన్ని ఇస్తూ.ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఆటగాళ్లు సులభంగా అడుగుపెట్టడానికి ఓ వారిదిగా మారింది.ఇక మరోవైపు బీసీసీఐ కి కాసుల వర్షం కురిపిస్తుంది.ఇక అందులోనూ...
Read More..ఆర్టీసీని మూసివేయం, కార్మికులను కన్న బిడ్డల్లా కాపాడుకుంటాం అంటూ తరచూ చెబుతూ వస్తున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేసేందుకు సమాయాత్తమవుతోంది.ఇప్పటికే సంస్థలో కార్మిక సంఘాలకు ఉనికి లేకుండా చేసిన యాజమాన్యం ఆ తర్వాత సీసీఎస్ను నిర్వీర్యం...
Read More..సాధారణంగా కంగారూలను మనం ఆస్ట్రేలియాలో చూస్తుంటాం.అయితే దాదాపు ఆస్ట్రేలియాలో తప్ప ఇతర దేశాల్లో పెద్దగా కనిపించని కంగారూలు అకస్మాత్తుగా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో ప్రత్యక్షమయ్యాయి.పశ్చిమ బెంగాల్ లోని ఓ రెండు ప్రాంతాల్లో కంగారూలు కంగారూలు కనిపించడంతో వాటిని కొందరు వీడియాలు,...
Read More..ప్రపంచం లోనే అత్యంత ప్రజాధారణ పొందిన యాప్ గా స్పాటిఫై ముందుకు దూసుకెళ్తుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తమ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ యాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో యూజర్ల ముందుకు రానుంది.ఇప్పుడు సంగీత ప్రియులు తమకు ఇష్టమైన...
Read More..చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులు పెంచే కుక్కలతో ఎంత చక్కటి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.శునకాలు కూడా తమ యజమాని పిల్లలను తమ పిల్లలుగా భావించి వారితో ఆడుకుంటాయి.అయితే తాజాగా ఒక చిన్నారి తన కుక్కపై ప్రేమతో ఒక చిలిపి పని...
Read More..సాధారణంగా పెంపుడు పిల్లులు తమ యజమానులతో సరదాగా ఆడుకోవడానికి బాగా ఇష్టపడుతుంటాయి.వీటిని కుటుంబంలో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తుంటారు ఓనర్లు.అయితే అవి కూడా తాము జంతువులమనే విషయాన్ని మరిచి మనుషులతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాయి.అలా అవి మనుషులతో కమ్యూనికేట్ అయ్యే...
Read More..హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ బాషగా సంస్కృతంను ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ఇంటర్ బోర్డు విరమించుకోవాలని తెలుగు బాషాను రెండవ సబెక్టుగా కోనసాగించాలని భారత విద్యార్ధి ఫెడరేషన్ ఎస్ ఏఫ్ ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాని...
Read More..Bengaluru, April 05, 2022: Having emerged as a home-grown brand to watch out for at international trade fairs, KDM, a leading Mumbai-based consumer lifestyle & mobile accessories brand, is now...
Read More..బెంగళూరు, ఏప్రిల్ 05,2022 : దేశీయంగా అభివృద్ధి చెంది, అంతర్జాతీయ వాణిజ్య సదస్సులలో అగ్రగామిగా వెలుగొందుతున్న, ముంబై కేంద్రంగా కన్స్యూమర్ లైఫ్స్టైల్ మరియు మొబైల్ యాక్ససరీల బ్రాండ్గా సేవలనందిస్తోన్న కెడీఎం ఇప్పుడు దక్షిణ భారతదేశ మార్కెట్లలో తమ స్ధానం విస్తరించుకోవడానికి ప్రణాళికలు...
Read More..హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.హైదరాబాద్ చిక్కడపల్లి లోని ప్రైవేట్ కాలేజీలో నిర్వహించిన ఎలిజిబులిటీ టెస్ట్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో...
Read More..మాస్ మహారాజా రవితేజ సమర్పణలో హీరో విష్ణు విశాల్ నటించిన చిత్రం `ఎఫ్ఐఆర్` కమర్షియల్ హిట్ సంపాదించుకుంది.విమర్శకుల ప్రశంసలను గెలుచుకున్న ఈ చిత్రం తర్వాత రవితేజ, విష్ణు విశాల్ కలిసి RT టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై దర్శకుడు చెల్లా...
Read More..రేణిగుంట మండలం వీడని ఏనుగుల బెడద.అర్ధరాత్రి రామకృష్ణాపురంలో ఏనుగుల హల్ చల్. భయభ్రాంతులకు గురవుతున్న చుట్టుపక్క గ్రామ ప్రజలు.
Read More..తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్ ,జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన నిర్మాత దిల్ రాజు శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ బడ్జెట్ చిత్రాన్ని...
Read More..భూమిపై నడిచిన అతి పెద్ద జంతువు డైనోసార్ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సముద్రంలో రెండు లక్షల కిలోల బరువు ఉండే బ్లూ వేల్ అతి పెద్దదైతే భూమిపై లక్షన్నర కిలోల బరువుండే డైనోసార్ అతి పెద్దది.ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల...
Read More..కార్తీకమాసం మొదలవడంతో శివాలయాలు శివనామస్మరణతో, భక్తులతో కిటకిటలాడుతుంటాయి.కార్తీక మాసం శివునికి ఎంతో పరమ పవిత్రమైనది.ఈ మాసంలో శివలింగానికి పూజలు, హోమాలు, అభిషేకాలు చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఒక కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం శివలింగాన్ని...
Read More..కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ప్రజలను తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే.దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు.అయితే కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో థర్డ్ వేవ్...
Read More..కరకరలాడే ఆలూ చిప్స్ చాలా టేస్ట్ గా ఉంటాయి కానీ అవి ఎక్కువగా తింటే అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.ఇటీవల కాలంలో ఫ్రెంచ్ ఫ్రైస్ (మన పరిభాషలో ఆలూ చిప్స్) బాగా ఫేమస్ అయ్యాయి.అన్ని సూపర్ మార్కెట్స్ లలో ఫ్రెంచ్...
Read More..శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం చేయుటకు కంచిలికి చెందిన రీస్ పాపారావు అనే వ్యక్తి దేవాలయంలోకి చొరబడి అమ్మవారి వస్తువులు దొంగిలించి తిరిగి బయటపడే క్రమంలో గోడకు కన్నంలో ఇరుక్కు పోవటంతో జాడుపూడి...
Read More..ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయని అంటూ ఉంటారు కదా.సరిగ్గా ఈ చిత్రం కూడా అలాంటిదే.ఈ చిత్రం మీ కళ్లకు ఒక పరీక్ష లాంటిది అనే చెప్పాలి.సాధారణంగా కళ్ళను పరీక్షించడానికి ఆప్టికల్ భ్రమను బాగా ఉపయోగిస్తారు.ఈ పరీక్ష అనేది...
Read More..మీ ఫోన్ స్లో ఛార్జింగ్ అవుతున్నట్లు మీకు అనిపిస్తే, దానిని ఫాస్ట్ ఛార్జింగ్ చేసే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇవన్నీ సాధారణంగా కనిపించినప్పటికీ ట్రెండ్ నుండి అదృశ్యమయ్యాయి.కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ సాధారణ ఛార్జర్తో కూడా ఫోన్ను వేగంగా ఛార్జ్...
Read More..గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం బాగా పెరిగింది.చాలా మంది వినియోగదారులు ఫోన్ వేడెక్కడం గురించి ఫిర్యాదు చేస్తుంటారు.వేసవిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.అయితే ఈ సమస్యను చాలా సులభంగా నివారించవచ్చు ఛార్జింగ్ పెట్టిన కొద్ది నిమిషాలకే మీ ఫోన్ చాలా...
Read More..మానసిక ఉపశమనం కోసం, విశ్రాంతి కోసం డ్రగ్స్ తీసుకుంటామని చాలామంది చెబుతుంటారు.అయితే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది డ్రగ్స్, ఆల్కహాల్ విడిచిపెట్టి యూట్యూబ్, స్పాటిఫై, ఇతర మీడియా ప్లాట్ఫారమ్ల సాయంతో బైనరల్ బీట్లను వింటున్నారు.ఇది వాయిస్ ఆధారిత మెదడు...
Read More..దేశంలో ఆవులు, గేదెలు, మేకలతో పాటు ఇప్పుడు ఒంటెల పెంపకంపై కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు.రాజస్థాన్లో దీనిని రాష్ట్రీయ జంతువు అని కూడా పిలుస్తారు.ఒంటె పాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని నిపుణులు చెబుతుంటారు.ఒంటెల పెంపకం గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.రైతుల్లో ఒంటెల...
Read More..స్మార్ట్ ఫోనులో భద్రత సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి, ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్.రన్ అవుతున్న యాప్ల కోసం అప్డేట్లు విడుదల అవుతుంటాయి.Google Play Store నుండి డౌన్లోడ్ అయిన యాప్లు వాటికవే అప్ డేట్ అవుతాయి.దీని కారణంగా, వినియోగదారుల ఇంటర్నెట్ డేటా వేగంగా...
Read More..కూతురి అడ్మిషన్ కోసం వెళ్లిన వ్యక్తి ఆధార్ కార్డు చూపించినప్పుడు ‘మధు ఐదో సంతానం’ అని రాసివుండటంతో టీచర్ షాకయ్యింది.గత కొన్నేళ్లుగా ఆధార్ కార్డ్లో తప్పుడు ఫోటోలు, పేర్లకు సంబంధించి వింత కేసులు చూస్తూనే ఉన్నాం.ఇటువంటి విషయాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి.ఈ...
Read More..ఎవరైనా చనిపోయినప్పుడు RIP అని ఎందుకు చెబుతారు? చాలా మందికి దీని వెనుకున్న అసలు అర్థం తెలియదు.అయినా ‘RIP’ అనే పదాన్ని ఉపయోగిస్తారు.RIP అనేది షార్ట్ వర్డ్ అయినప్పటికీ, ఇప్పుడు అది ఒక పదంగా వాడుతున్నారు.చాలా మందికి ఈ పదానికి ఖచ్చితమైన...
Read More..డబ్ల్యుడబ్ల్యుఈ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో 27 ఏళ్ల యూట్యూబర్, ప్రొఫెషనల్ రెజ్లర్-బాక్సర్ వీడియో క్లిప్ను షేర్ చేసింది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం యూట్యూబర్ లోగాన్ పాల్ ఇటీవల $5,275,000 (సుమారు 400 మిలియన్లు) ట్రేడింగ్ బ్రేకింగ్ తర్వాత పీఎస్ఏ గ్రేడ్...
Read More..తమిళనాడుకు చెందిన 82 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ముత్తు తన ఇంట్లో ఒక కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు.లాబ్రడార్ జాతికి చెందిన ఈ పెంపుడు కుక్కను కుటుంబ సభ్యునిగా భావించాడు.గతేడాది ముత్తు దగ్గరున్న పెంపుడు కుక్క చనిపోయింది.దీంతో అతడితో పాటు...
Read More..మన దేశంలో ఎన్నో రకాల కళలు ఉన్నాయి.ఒక్కో మనిషిలో ఒక్కో కళ దాగి ఉంటుంది అంటారు మన పెద్దలు.ఆ మాటకు అర్ధం ఏంటి అనేది ఈ యువ ఇంజనీర్ ను చూస్తే గాని అర్ధం అవ్వదు.మనకు పనికిరావు అని అనుకునే పాడైపోయిన...
Read More..ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది.దీనిని చూసిన జనం గందరగోళానికి గురయ్యారు.ఆ ఫొటోలో.కొందరు గిన్నెలు కడిగే స్పాంజ్ని నమిలేస్తున్నట్లు కనిపిస్తోంది.అయితే దీని వెనుక నిజం వేరే ఉంది.ప్రస్తుత కాలంలో జనం వింతలు, విడ్డూరాలు చూడటానికి ఇష్టపడుతున్నారు.దీంతో మార్కెట్లో సృజనాత్మకతకు...
Read More..ఈ రొమాంటిక్ కథ సూపర్ మార్కెట్ బయట మొదలైంది.జాస్మిన్ షాపింగ్ కోసం అక్కడికి వెళ్లింది.అప్పుడు ఆమె ఒక వ్యక్తిని చూసింది.అతని పరిస్థితి చూసి, జాటిపడిన జాస్మిన్ అతనికి కొంత డబ్బు ఇవ్వాలనుకుంది.కానీ అతను ఆ డబ్బును తీసుకోలేదు. షాపింగ్ సమయంలో ఇదే...
Read More..ఓ వ్యక్తి 33 లక్షల రూపాయల వ్యయంతో తన శరీరంపై లెక్కలేనన్ని టాటూలు వేయించుకున్నాడు.టాటూల వల్ల ఉద్యోగం దక్కడం సులభతరం అవుతుందని అతను తెలిపాడు.ఈ వ్యక్తి పేరు కరక్ స్మిత్.అతని వయస్సు 41 సంవత్సరాలు.యూకేలోని షెఫీల్డ్ నివాసి. తన బాడీ ఆర్ట్...
Read More..ఒక వ్యక్తి తాను నిద్రలో మరణిస్తానని భావిస్తూ పడుకోవడం మాసేశాడు.ప్రతి రోజూ అతను రెస్టారెంట్లో రాత్రి గంటల తరబడి కూర్చుంటాడు.బ్రిటన్లో నివసిస్తున్న 46 ఏళ్ల డేవిడ్ నీల్కి నిద్రంటే చచ్చేంత భయం.నిద్రపోతున్నప్పుడు చనిపోతానేమోనని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు.నిజానికి డేవిడ్ నిద్ర-సంబంధిత మూర్ఛ...
Read More..ఒక పక్షితో ఒక అమ్మాయికి స్నేహం ఏర్పడింది.దీని తర్వాత ఆ అమ్మాయి 3 నెలల పాటు తన జుట్టులో ఆ పక్షికి ఆశ్రయం ఇచ్చింది.వెంట్రుకలను గూడుగా భావించి, ఆ పక్షి కూడా అందులో నివాసం ఉంది.2013లో హన్నా అనే ఆ పక్షి...
Read More..ఒక సాధారణ యువతి తాను సోషల్ మీడియాలో స్టార్ గా మారిన కథను పంచుకుంది.కేవలం 17 ఏళ్ల వయస్సులో తాను సోషల్ మీడియా ప్రపంచంలో ఎలా మునిగి తేలానో ఆమె వివరించింది.బ్రిటన్లో నివసిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇస్సీ మోలోనీ.ఆసక్తికరమైన విషయం...
Read More..మాజీ IPS సజ్జనార్ అందరికీ సుపరిచితుడే.అనేక మంది క్రిమినల్స్ ను మట్టుపెట్టిన డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ ను తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల అతన్ని RTC ఎండీగా నియమించిన సంగతి తెలిసినదే.అయితే ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా...
Read More..వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా తాటి ముంజులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తూ ఉంటాయి.వేసవి కాలంలో ఈ తాటి ముంజులకు బాగా డిమాండ్ ఉంటుంది.ఎందుకంటే వేసవి తాపాన్ని తగ్గించడంలో తాటి ముంజుల పాత్ర చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.వేసవిలో ఎండ...
Read More..ఒకప్పుడు చదువు అంటే చెప్పలేని విలువ ఉండేది.అలాగే ఉచితంగా లభించేది.కానీ, నేడు పరిస్థితి మారింది.ఇప్పుడు చదువంటే మంచి వ్యాపారం.‘ఉన్నతమైన విద్య’ పేరుతో అనేక విద్యాసంస్థలు ఎంతగా దోచుకుంటున్నాయో ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు.ఇక ప్రభుత్వాలు కూడా ఇలాంటివారిని నిరోధించడం మాని, ఎంకరేజ్...
Read More..శంకర్ దాదా MBBS సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు మందులే కాదు ప్రకృతి వైద్యంలో భాగమైన మనిషి పైన ఓ సగటు మనిషి చూపించిన ప్రేమకుడా మంచిగా పనిచేస్తుందని నిరూపించారు అక్కడి నర్సులు.అవును… మీరు వింటున్నది నిజమే.ఆ ఆసుపత్రిలో పేషెంట్...
Read More..ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.ఎన్నో కలలతో ఏడు అడుగులు కలిసి వేసినవారు ఎవరికీ కాకుండా పోతున్నారు.అయితే ఇలాంటి తప్పిదాలు తెలిసి తెలియక చేసినవి కాదు.నవ వధూవరులు స్పృహలోనే ఉండి చేస్తున్న ఘన కార్యాలు...
Read More..వెదర్ రిపోర్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది జోకులు పేల్చుతుంటారు.ఎందుకంటే వీరి చెప్పేవన్నీ ఒక్కోసారి శుద్ధ అబద్ధం అవుతుంటాయి.కానీ వీరు మాత్రం తమకు అంతా తెలుసు అన్నట్లు చాలా కాన్ఫిడెంట్ గా న్యూస్ చెబుతుంటారు.అయితే తాజాగా NBC4 ఛానల్ వాషింగ్టన్ రిపోర్టర్ డౌగ్...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హార్ట్ టచింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక ట్రాఫిక్ పోలీసు మండుటెండలో దాహంతో విలవిల్లాడుతున్న ఓ కోతికి నీరు అందిస్తున్నట్లు మనం వీక్షించవచ్చు.మహారాష్ట్రలోని మల్షేజ్ ఘాట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతోంది.ఈ ఫొటోలో ఒక పదేళ్ల బాలిక తన చిట్టి చెల్లెలిని ఎత్తుకొని పాఠాలు వింటున్నట్లు గమనించొచ్చు.ఈ చిత్రాన్ని మణిపూర్ విద్యుత్, అటవీ శాఖ మంత్రి బిశ్వజిత్ తొంగమ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ...
Read More..ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగి దతాబ్దాలు గడిచి పోతున్న ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ని కొనసాగుతున్నాడు చిరంజీవి.మెగాస్టార్ మేనల్లుడిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయ్యాడు అల్లు అర్జున్ ఇక కేవలం అల్లు అర్జున్...
Read More..టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య నటీనటులుగా హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్...
Read More..అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోలు ధరలు అందరినీ ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయంటే.ఇప్పుడు పెట్రోలుపై డబ్బు ఖర్చు చేయకుండా ఉండేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.బీహార్లోని షియోహర్ జిల్లాలో అలాంటి ఉందంతం ఒకటి కనిపించింది.ఇక్కడ విద్యుత్ శాఖకు చెందిన అభిజీత్ తివారీ అనే ఉద్యోగి… గుర్రపు...
Read More..ప్రపంచంలోనే అతి చిన్న కారు.పీల్ P50.దీని పొడవు 134 సెంటీమీటర్లు (4.3 అడుగులు) మాత్రమే.దీని పెట్రోల్ ట్యాంక్ 5 లీటర్లు మాత్రమే.చిన్న కారు వల్ల ప్రజలు తనను ఎగతాళి చేసినప్పటికీ ఈ కారుతో ఎంతో పొదుపు చేయగలననిఈ కారు యజమాని చెప్పాడు.కారు...
Read More..గుంటూరు బ్రాడీపేటలో బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి నగదు అపహరించడానికి ప్రయత్నించిన వ్యక్తి ని స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బ్రాడిపేట ఇండియన్ బ్యాంక్ నుండి నగదు...
Read More..సింహం మాంసం బర్గర్, జీబ్రా సుషీ రోల్స్ను త్వరలో నాన్ వెజ్ ప్రియులు ఆరగించనున్నారు.అయితే ఇందుకోసం ఏ జంతువుకు కూడా హాని తలపెట్టరు.ఈ మాంసమంతా ల్యాబ్లోనే తయారవుతుంది. ది ఇండిపెండెంట్ వార్తల ప్రకారం, ఇది హైటెక్ ల్యాబ్లో తయారయ్యే మాంసం.ఫుడ్ టెక్నాలజీ...
Read More..దివంగత సరోజినీ నాయుడు.ఒక రాజకీయ కార్యకర్త, మహిళా హక్కుల మద్దతుదారు, స్వాతంత్ర్య సమరయోధురాలు.భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు, ఆమె ప్రభావవంతమైన ప్రసంగం, శక్తివంతమైన రచనల కారణంగా ఆమెను “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అని పిలుస్తారు.సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి...
Read More..క్యూబా దేశం పీతల బెడదలో చిక్కుకుంది.క్యూబాలోని అనేక తీర ప్రాంతాలలో పీతలు లెక్కకు మించి కనిపిస్తున్నాయి.మనుషులపై పగ తీర్చుకునేందుకు అవి సముద్రం నుంచి బయటకు వచ్చి భూమిపై తిరుగుతున్నాయి.ఎరుపు, నలుపు, పసుపు, నారింజ రంగుల పీతలు రోడ్ల మీద తిరుగుతున్నాయి.అలాగే అడవులు...
Read More..రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది.ఇంతలో రష్యా సైనికులు కుక్క మాంసం తింటున్నట్లు ఒక ఆడియో బయటపడింది.రష్యా సైనికులు కుక్క మాంసం తిన్నారని ఓ సైనికుడు అంగీకరించాడు.ఈ విషయం ఆడియో ద్వారా వెలుగు చూసింది.అదే సమయంలో కొందరు రష్యా సైనికులు ఓ...
Read More..మద్యపానం పట్ల మనిషికి మక్కువ ఏర్పడటానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కోతులపై పరిశోధనలు చేశారు.కోతి తినే పండ్లలో దాదాపు 2 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు కనుగొన్నారు.ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యింది.బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన...
Read More..ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, చైనా లేదా జర్మనీలో ఆకస్మిక వరదలు సంభవించడం మనకు తెలిసిందే.అదేవిధంగా, ఆకస్మిక కరువు సంఘటనలు తలెత్తడం ప్రారంభమయ్యింది.ఆకస్మిక కరువు కారణంగా ఎక్కడైనా భూమి కొన్ని రోజులు లేదా వారాల్లో ఎండిపోతుంది.ఈ విపత్తులు చాలా వేగంగా జరిగడంతో పంటలు...
Read More..మామ్మూలుగా ఎద్దులకు, ఆంబోతులకు ఎర్రటి వస్త్రాన్ని చూస్తే చిరాకు కలిగి రెచ్చిపోవడం మనం చూశాం.సినిమాల్లోనికూడా ఇలాంటి విషయాలను మనం చూశాం.ఉదాహరణకు సూపర్ స్టార్ రజని కాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాలో ఓ ఎద్దు ఎర్రచీరను కట్టుకున్న సౌందర్యంపై విరుచుకు పడగా మన...
Read More..ప్రపంచంలో ఉన్న ఎలాంటి వారు అయినసారే ఈ యువకుడిని చూడాలంటే తల ఏత్తుకుని మరి చూడాల్సిందే.ఎందుకంటే ఈ యువకుడు అంత ఎత్తు ఉంటాడు మరి.తన ఎత్తుతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో సైతం చోటు సంపాదించుకున్నాడు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యువకుడి...
Read More..సాధారణంగా మనం చెరువులు, నదులలో దాదాపు 30 నుంచి 40 కేజీల బరువు ఉండే చిన్న చిన్న చేపలను చూస్తూ ఉంటాము కదా.ఒక్కోసారి 100 కేజీల బరువు ఉండే భారీ చేపలు సైతం వలలో చిక్కుతూ ఉంటాయి.అలాంటి భారీ చేపలను చూడడానికి...
Read More..పబ్జీ ప్రేమకి బలైన ఓ బాలుడు చేసిన నిర్వాకం రైల్వే పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది.స్పేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్న 12 ఏళ్ల బాలుడు ఆట మధ్యలో ఆగిపోకూడదన్న నెపంతో పోలీసులకు ఫోన్ చేసి, స్నేహితుడు ప్రయాణించాల్సిన రైలులో...
Read More..స్నేహం, ప్రేమ అనేవి ఒక్క మనుషులకే పరిమితం కాదు, జంతువులు, పక్షుల్లో కూడా అనంతమైన ప్రేమ, స్నేహం దాగి ఉంటాయి.మనం సరిగ్గా గమనిస్తే అవి అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి.అవును.మనుషులు ఎలాగైతే తమ ప్రేమను, స్నేహాన్ని అవతలి వ్యక్తికి చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారో...
Read More..IPL 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 3వ మ్యాచ్లో కూడా పరాజయం పాలైంది.ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా.టీమ్ మళ్ళీ గాడిలో పడాలంటే ఓ కొత్త దారిని అనుసరించాల్సిన అవసరం...
Read More..సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ వెలుగులోకి వస్తున్నారు.తాజాగా ఒక చిన్నారి అద్భుతమైన టాలెంట్ కూడా ఈ సోషల్ మీడియా దయవల్ల వెలుగులోకి వచ్చింది.ఈ చిన్నారి తన మధురమైన గాత్రంతో ప్రతి ఒక్కరినీ సమ్మోహన పరుస్తోంది.దీనికి సంబంధించిన...
Read More..ఈ రోజుల్లో భారతదేశంలో జరిగే పెళ్లిళ్లు కొత్త ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి.ఏ పెళ్లిలో చూసినా ఇప్పుడు చిలిపి పనులు కనిపిస్తూనే ఉన్నాయి.అయితే ఒక్కోసారి ఈ పనులు మరింత శృతి మించుతున్నాయి.తాజాగా ఒక పెళ్లిలో కూడా ఇలాగే జరిగింది.పెళ్లికొడుకు ఫ్రెండ్స్ విస్కీ కలిపిన...
Read More..సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు భలే ఆకట్టుకుంటాయి.తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నీ ఫ్లాట్ఫామ్స్లో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక జిల్లా కలెక్టర్ స్టూడెంట్స్తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు.ఈ ఐఏఎస్ అధికారిణి...
Read More..కృష్ణాజిల్లా మచిలీపట్నం: జిల్లాల విభజన నేపథ్యంలో కృష్ణా జిల్లా నుండి విడిపోతున్న నూజివీడు, నందిగామ సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పాల్గొన్నారు.సుదీర్ఘకాలం పాటు కృష్ణా జిల్లాకు నాది గా వ్యవహరిస్తూ...
Read More..దండమూడి బాక్సాఫీస్ మరియు సాయి స్రవంతి మూవీస్ పతాకంపై విశ్వంత్,శుభశ్రీ ,ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ నటీనటులుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా కలసి నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఉగాది సందర్భంగా...
Read More..నితిన్ హీరోగా తన 32వ చిత్రాన్ని వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ బేనర్ లో చేస్తున్నారు.ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై నికితారెడ్డి, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆదివారంనాడు ఈ చిత్రం గ్రాండ్...
Read More..డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం.యాపిల్ క్రియేషన్స్లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు.వెంకటేష్_పెదిరెడ్ల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారంనాడు ఆవిష్కరించారు.అనంతరం చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు...
Read More..ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.ముఖ్యంగా తన మెసేజింగ్ యాప్ వల్ల ఎవరికీ నష్టం వాటిల్లకుండా ఉండేలా మంచి ఫీచర్లను తీసుకొస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో ప్రైవసీ ఫీచర్లను రోల్ అవుట్ చేసింది.అయితే తాజాగా మరొక...
Read More..ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది.ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ...
Read More..కమ్జుల ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రంగా `అసురగణ రుద్ర`చిత్రాన్ని నిర్మిస్తోంది.నరేష్ అగస్త్య, సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ తదితరులు నటించనున్న ఈ చిత్రం ద్వారా మురళీ కాట్రగడ్డ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.మురళీ వంశీ నిర్మిస్తున్నారు.ఆదివారంనాడు ఈ చితం ప్రారంభోత్సవం జూబ్లీహిల్స్లోని దైవసన్నిదానంలో...
Read More..క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్.లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రంవర ఐపీఎస్ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ...
Read More..భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ధర్మపురి.తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల...
Read More..ఐపీఎల్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ ఒక అరుదైన రికార్డు నమోదు నెలకొల్పాడు.అంతేకాదు 2022 సీజన్లో ఫస్ట్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా కూడా బట్లర్ రికార్డ్ సృష్టించాడు.శనివారం రోజు ముంబై ఇండియన్స్తో జరిగిన ఓ మ్యాచ్లో...
Read More..భారతదేశంలో గత కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్, పెట్రోల్ బైక్స్ అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి.ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా అగ్నికి ఆహుతి అయిన వీడియోని మీరు చూసే ఉంటారు.ఇది ఒకటే కాదు ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగి అవి అగ్నికి ఆహుతి అయినట్లు...
Read More..సాధారణంగా చిరుతపులులు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి.అయితే తాజాగా ఒక పెద్దపులి మాత్రం చిన్న పిల్లాడి లాగా ఒక నీటి తొట్టెలో కేరింతలు కొడుతూ ఆడుకుంది.దీనికి సంబంధించిన వీడియోని @thedodo అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే...
Read More..కాలం మారినా, తరాలు మారుతున్నా ఇంకా ప్రజలు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం మానలేదు.ఈ కథ వింటే 20sలో కూడా మాయని మూఢనమ్మకాల కథలేంటి అని కాస్త విస్మయానికి గురి చేయక మానదు.కృష్ణాజిల్లాకి చెందిన నూజివీడులో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.జాతకంలో...
Read More..షాపింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం.షాపింగ్ చేయడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.దుస్తులు కొనుక్కున్నప్పటి నుంచి వాటిని వేసుకోవాలనే ఆత్రుత ఏర్పడి వెంటనే వేసుకుంటాం.అయితే ఇలా చేస్తే చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వహించండి.కొత్త బట్టలు ధరించే...
Read More..రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోని భయంకరమైన పరిణామాలను చూస్తుంటే బల్గేరియాకు చెందిన ఫకీర్ వెంగా బాబా భవిష్యవాణిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది.ప్రపంచంలోని అనేక సంఘటనల గురించి చాలా సంవత్సరాల క్రితం బల్గేరియాకు చెందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త చెప్పిన భవిష్యవాణి నిజమయ్యింది.దీంతో జనం వెంగాబాబా...
Read More..సోషల్ మీడియాలో పింక్ టీపై జోరుగా చర్చ జరుగుతోంది.ఈ ప్రత్యేకమైన పింక్ టీని తాగేందుకు చాలామంది తహతహలాడిపోతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.దీంతో పాటు స్క్రీన్షాట్లు కూడా తీసి షేర్ చేస్తున్నారు.ఇది ఎలాంటి టీ? అంతమంది...
Read More..ప్రముఖ మొబైల్ మేకింగ్ కంపెనీలు అనునిత్యం సరికొత్త ఫీచర్లతో అదిరిపోయే స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి.అయితే ఈ నెలలో కూడా కొన్ని స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి.వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం. శాంసంగ్ గెలాక్సీ ఎం53జీ శాంసంగ్ బ్రాండ్...
Read More..దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోలు లీటరు రూ.100 దాటింది.ఈ నేపధ్యంలో ఖరీదైన పెట్రోల్ నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఓలా, ఒకినావా ఈ-స్కూటర్లో ఇటీవల మంటలు చెలరేగడం సంచలనంగా మారింది.ఈ నేపధ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై...
Read More..ఈ కాలంలో ప్రతి ఒక్కరి జీవితమంలోను స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగమై పోయింది.స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది కదా.అలాగే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లోను తప్పకుండా ఉండే యాప్ ఏదన్నా ఉంది అంటే...
Read More..ప్రముఖ వాహనాల తయారీదారు టాటా మోటార్స్ తాజాగా ఒక సంచలన రికార్డు నెలకొల్పింది.అదేంటంటే ఈ కంపెనీ ఒక్క రోజులోనే ఇండియాలో ఏకంగా 712 ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ చేసింది.మన దేశంలో ఒకే రోజులో ఈ రేంజ్ లో ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్...
Read More..మనమందరం తాబేళ్లను ఎన్నోసార్లు చూసే ఉంటాం.అయితే తాజాగా ఒక విచిత్రమైన తాబేలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.ఎప్పుడూ చూసే తాబేలులో ఆశ్చర్యపోవాల్సిన ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా.అయితే మీరు ఈ వీడియో తప్పక చూడాల్సిందే.ప్రపంచంలో నివసించే ఏ ప్రాణికి అయినా...
Read More..ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్టెల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ట్రాయ్ ఆర్డర్ కు అనుగుణంగా రెండు కొత్త ప్లాన్లను ఎయిర్టెల్ తీసుకొచ్చింది.ఇవి రెండూ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి.అయితే చౌక ధరలకే ఈ...
Read More..ఒక హిలేరియస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ నవ్విస్తోంది.ఈ వీడియో నవ్వించడమే కాదు భయపెడుతుంది కూడా.ఎందుకంటే ఈ వీడియోలో డ్యాన్సింగ్ చేస్తున్న ఒక యువతి తనకు ఏదో దెయ్యం సోకినట్లుగా ఊగిపోయింది.నిజానికి ఈ యువతి ఆకుపచ్చ చీర కట్టుకొని...
Read More..ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆయనకు 90 లక్షల ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.66 ఏళ్ల వయసులోనూ కుర్రాడి లాగా ఆలోచించే ఆనంద్ మహీంద్రా నెటిజన్లను ఆకట్టుకునేలా పోస్టులు షేర్ చేస్తూ...
Read More..ఆచార్య చాణక్యుని అనేక బోధనలు, విధానాలు నేటికీ ఉపయుక్తంగా ఉంటున్నాయి.చాణక్యుని మాటలు కఠినంగా ఉన్నట్లు కనిపించినా.అతని బోధనలు మనం జీవితంలో సమస్యలను ఎదుర్కొనేందుకు సహాయపడతాయి.చాణక్యుని బోధనలు విజయాన్ని సాధించడానికి, మంచి వ్యక్తిగా మారడానికి సహాయపడతాయి.ఆచార్య చాణక్య.మనిషి మాట్లాడాల్సిన తీరు తెన్నుల గురించి...
Read More..సోషల్ మీడియాలో డైలీ వైరలయ్యే వీడియోలు బోలెడన్ని ఉంటాయని చెప్పుకోవచ్చు.అయితే ఇందులో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.ఈ వీడియో లో ఒక పీత మహిళ చెవిలో ఇరుక్కుంది.సాధారణంగా...
Read More..వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో భారతదేశ ఇంధన వినియోగం మార్చిలో 4.6 శాతం పెరిగి 126.12 బిలియన్ యూనిట్లకు (బీయూ) చేరుకుంది.విద్యుత్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, మార్చి 2021లో ఇంధన వినియోగం 120.63 బీయూ కాగా, మార్చి 2020లో ఇది...
Read More..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఇందులో ప్రభాస్ ఏనుగు నెక్కిన సీన్ ఒక హైలెట్ అని చెప్పవచ్చు.ఈ సన్నివేశంలో ప్రభాస్ ని తన వీపు మీదకు ఎక్కించుకునేందుకు...
Read More..కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.ఇటువంటి సమయంలో మీరు పన్ను ఆదా కోసం పీపీఎఫ్, ఆర్డీ లేదా సుకన్య సమృద్ధిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఈ పనిని చేయవచ్చు.ఈ సదుపాయాన్ని పోస్టాఫీసు డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా అందుకోవచ్చు.పోస్టాఫీసు అందించే...
Read More..కార్తీక మాసం అంటే ఆ పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన నెల.ఈ మాసం అంతా ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది.ప్రతి ఇల్లు దీప కాంతులతో దేవాలయాన్ని తలపిస్తాయి.ఈ కార్తీకమాసంలో వ్రతాలు, నోములు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటివాటితో ఈ నెలంతా ఎంతో...
Read More..సాధారణంగా గోరింటాకు అంటే ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారు.పండుగలైనా.వేడుకలు అయినా ముందుగా ఆడవారు గోరింటాకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.పూర్వం రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది....
Read More..ప్రస్తుతం సరికొత్త కథలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది.చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది పక్కనబెట్టి కథకు ప్రాధాన్యం ఇస్తున్నారు నేటితరం ఆడియన్స్.నూతనంగా పరిచయం కాబోతున్న దర్శకనిర్మాతలు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు రూపొందిస్తున్నారు.అదే బాటలో రవికిరణ్* ని హీరోగా పరిచయం...
Read More..యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రోడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని.కొత్త...
Read More..కొత్తవారికి టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. కళ్యాణ్ శివ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా “ఏ స్టార్ ఈజ్ బార్న్“.వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్నారు. సి.రవి సాగర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ...
Read More..ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.ఇందులో భాగంగా తాజాగా ఇన్స్టాగ్రామ్ 5 కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది.ఈ న్యూ ఫీచర్స్ చాలా ఉపయోగకరంగా ఉండనున్నాయి.ఇందులో ఇన్బాక్స్లోకి వెళ్లకుండానే మెసేజ్ పంపే ఇన్స్టాంట్...
Read More..హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తన కస్టమర్లకోసం భారీ ఆఫర్ను ప్రకటించింది.ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.కేవలం రూ.59 చెల్లించి 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది.అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి.అన్ని...
Read More..అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉన్న పాముల్లో కింగ్ కోబ్రా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.ఇది విషపూరితమైనది మాత్రమే కాదు చాలా భయంకరంగా కనిపించే పాము కూడా.ఇది కాటేస్తే క్షణాల్లోనే చచ్చిపోవడం ఖాయం.అయితే ఇలాంటి డేంజరస్ స్నేక్ ని బాత్రూమ్ లో...
Read More..అవును, మీరు వింటున్నది నిజమే.ఆ లిస్టులో మీరు వున్నారో లేదో చెక్ చేసుకోండి.ఏమైందో ఏమో తెలియదు గాని, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది.ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫేస్ బుక్ యూజర్ల అకౌంట్లను లాక్ చేసింది.అయితే ఈ...
Read More..అవునట.నిజంగానే ఉపవాసం వల్ల బరువు తగ్గుతారట.సాధారణంగా మన సాంప్రదాయ ప్రకారం పండగల రోజు, పర్వదినాలకు ఉపవాసాలు ఉండడం సంప్రదాయం. ఇంకా ఈ ఉపవాసాల మనం దేవుడు కోసం చేసినప్పటికీ శరీరం నుండి విషపదార్ధాలు తొలిగిపోతాయని, శరీర జీవక్రియలను ప్రోత్సహించడానికి ఉపవాసం సాయపడుతుందని...
Read More..చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకుంది.ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం కఠినమైన కోవిడ్-19 నియంత్రణ చర్యలు చేపడుతోంది.ప్రధాన నగరాల్లో కఠినమైన లాక్డౌన్లు అమలు చేస్తోంది.సిటీల్లో ఉండే జనాల్ని మెటల్ బాక్సులలో నిర్బంధిస్తోంది.అలాగే చాలా...
Read More..ఉగాదికి ఉస్తాద్ రామ్ పోతినేని స్టైలిష్ లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రాపో (#RAPO) అభిమానులకు పండగ తీసుకొచ్చారు.ఆయన స్టైలిష్ పోలీస్ లుక్ అదుర్స్ అని అంతా అంటున్నారు.రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్’.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.తమిళ అగ్ర...
Read More..తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సోనియా అగర్వాల్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
Read More..ఉగాది వేళ IPL క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త చెప్పింది BCCI.అదేమంటే స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో దాదాపు 50% ప్రేక్షకులకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో ఏప్రిల్ 6 నుంచి జరగనున్న అన్ని మ్యాచులకు 50% ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించనున్నారు.T20 మెగా...
Read More..ప్రపంచవ్యాప్తంగా రకరకాల రోబోలు ఎన్నో పనులు చేస్తున్నాయి.అయితే తాజాగా ఒక రోబో వీధుల్లో తిరుగుతూ చైనా ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.ఇది మైక్ పట్టుకొని రోడ్లపై పరిగెడుతూ కరోనా సంబంధిత ఆంక్షలు, సూచనలు చేస్తోంది.వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం చైనా దేశంలో కరోనా...
Read More..టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన కామెడీ శైలితో ఎంతోమంది అభిమానులను కడుపుబ్బ నవ్వించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు కమెడియన్ ఆలీ.ఇప్పుడు ఒక వైపు వెండితెరపై రాణిస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా అడుగుపెట్టాడు.ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా మారిపోయాడు.ప్రేక్షకులు...
Read More..కర్నూలు జిల్లా, గోనెగండ్ల దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ (గాజులదిన్నె) అదనపు టీఎంసీ నీటి సామర్థ్యం పెంపు పనులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంలు పేర్కొన్నారు.శుక్రవారం గోనెగండ్ల...
Read More..వింటర్ సీజన్లో రైల్వే ట్రాక్పై ఎక్కడో ఒకచోట బటన్ లాంటిది ఉండటాన్ని మీరు చూసే ఉంటారు.దీనినే ‘డిటోనేటర్’ అని అంటారు.డిటోనేటర్లు ఒక రకమైన పేలుడు పదార్థాలు. వాటిని రైళ్ల రాకపోకల్లో పట్టాలపై వినియోగిస్తారు.పట్టాలమీద అమర్చిన డిటోనేటర్ మీదుగా రైలు వెళ్ళిన వెంటనే...
Read More..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎఫ్సీఈవీ)లో పార్లమెంటు భవనానికి చేరుకున్నారు.ఇది చర్చనీయాంశంగా మారింది.ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వాహనాలు గురించి చర్చ జరుగుతోంది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.గ్రీన్ హైడ్రోజన్...
Read More..మనదేశంలోని ముంబై మహానగరంలో నెలకొన్న భారతీయ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని పిలుస్తారు.యునైటెడ్ స్టేట్స్లోని లాస్-ఏంజిల్స్ మెట్రోపాలిస్ పరిసరాల్లో నెలకొన్న ప్రపంచ సినిమా రాజధానిని హాలీవుడ్ అని కూడా పిలుస్తారు.హైటెక్, ఎకానమీ కారణంగా హాలీవుడ్ అత్యుత్తమ యానిమేషన్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్,...
Read More..ఏనుగు భూమిపై ఉన్న జంతువులలో అతిపెద్ద జంతువు.ప్రస్తుతం ఎలిఫాస్లో, క్సోడొంటా అనే రెండు రకాల ఏనుగులు మాత్రమే మనుగడలో ఉన్నాయి.ఇవి కాకుండా ఇప్పుడు అంతరించిపోతున్న మముథస్ జాతి కూడా కనిపిస్తుంది.అలెఫ్స్ జాతులు ఆఫ్రికాలో, భారతదేశంలోని లోక్సోడొంటాలో కనిపిస్తాయి.ఇప్పుడు ఏనుగులకు సంబంధించిన మరిన్ని...
Read More..9 వ తారీఖున జన్మించిన వారి గుణాలు, ప్రవర్తన, బలాలు, బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 9 వ సంఖ్యకు అధిపతి కుజుడు.కాబట్టి వీరి మీద కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.వీరు మంచి ఆలోచన శక్తితో వేగంగా...
Read More..తెలుగు వారికి కొత్త సంవత్సరం వసంత ఋతువు, చైత్ర మాసంలోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది.ఈరోజుని ఉగాది పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు.అసలు ఈ ఉగాదికి తెలుగు సంవత్సరాలకి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున సృష్టి ప్రారంభమైందని పురాణాల...
Read More..ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మధుమేహ వ్యాధి అందరిని బాధిస్తుంది.షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు మందులు వేసుకోవడం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయాయం ఇలా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.అలాగే ఈ వ్యాధి తీవ్రత...
Read More..పుస్తకాలు మనిషికి మంచి స్నేహితుడిగా పరిగణిస్తారు.పుస్తకాల లభ్యతను సులభతరం చేయడానికి లైబ్రరీలు దోహదపడతాయి.ఈ నేపధ్యంలో కొన్ని వింత లైబ్రెరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1 వెండింగ్ మెషిన్ లైబ్రరీ వెండింగ్ మెషిన్ అంటే డబ్బు అందించడం ద్వారా వస్తువులు బయటకు వచ్చే యంత్రం.పాల...
Read More..గోల్డెన్ టెంపుల్ సిక్కుల పవిత్రమైన మత దేవాలయం.స్వర్ణ దేవాలయాన్ని “హర్మందిర్ సాహిబ్ష, “అత్ సత్ తీర్థం” అని కూడా పిలుస్తారు.గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి.ఈ ఆలయ సౌందర్యం ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటుంది.ప్రతిరోజూ వేలాది మంది భక్తులు,పర్యాటకులు...
Read More..ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత డ్రైవింగ్ నియమాలు ఉన్నాయి.ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఈ నియమాలు రూపొందించారు.డ్రైవర్లు ఈ నిబంధనలను పాటించాలి.భారతదేశంలో చాలా సులభమైన డ్రైవింగ్ నియమాలు ఉన్నప్పటికీ, చాలా మంది వాటిని పాటించరు.విదేశాలలో డ్రైవింగ్ నిబంధనలపై అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు.ప్రపంచంలోని...
Read More..జనవరి 26న దేశమంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు, అయితే దేశంలో ఒక దేవాలయంలో ఫిబ్రవరి 9న రిపబ్లిక్ డే జరుపుకుంటారు.ఉజ్జయినిలోని బడా గణేష్ మందిర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.దీని వెనుక గల కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.వాస్తవానికి ఉజ్జయినిలోని బడా...
Read More..10 ఉత్తర కొరియా ఉత్తర కొరియా దేశం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన మానవ హక్కులను కలిగి ఉందని విస్తృతంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఆమ్నెస్టీ అనే అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఉద్యమించే స్వేచ్ఛ లేదని, అలా చేసిన...
Read More..ఉత్తర జర్మనీలోని ఒక మ్యూజియంలో ఎగరలేని పెంగ్విన్ పక్షులకు సంబంధించిన వింత సేకరణలున్నాయి.ఇప్పుడు దీనిని నెలకొల్పిన జంట ఐదో ప్రపంచ రికార్డును నెలకొల్పబోయే దిశగా పయనిస్తోంది.వింత వస్తువులను సేకరించడం చాలా మందికి హాబీ.జర్మన్ జంట బిర్గిత్ బ్రెన్డ్స్, స్టెఫెన్ కిర్చాఫ్ ఇలాంటి...
Read More..ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.వాళ్ళను అడ్డగిస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు.తాజాగా ఒక దొంగ చేసిన ఘనకార్యం వింటే ముక్కున వేలేసుకుంటారు.అదే సమయంలో ఈ...
Read More..మన దంతాలు మన స్వభావాన్ని మన భవిష్యత్తును చెబుతాయి.దీనిని కొందరు జ్యోతిష్య నిపుణులు తెలిపారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.దంతాలు కొంచెం బయటికి పొడుచుకు వచ్చిన స్త్రీలు.వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో, మాట్లాడటంలో నిపుణులనే సంగతి మీకు తెలుసా?.వారి స్వభావం కొన్నిసార్లు ఉల్లాసంగా,...
Read More..ప్రపంచంలోని కార్ల సంఖ్య 100 మిలియన్లకు పైగా ఉంది .యూఎస్లో తలసరి ప్రతి సంవత్సరం సుమారు 38 గంటలు ట్రాఫిక్లో గడుపుతున్నారు.ప్రపంచంలోని అత్యంత పురాతన కారు డి డియోన్ బౌటన్ (వికీపీడియా) 1884లో ఫ్రాన్స్లో తయారయ్యింది.దీనిని భద్రపరిచారు.ఈ కారు 2011 సంవత్సరంలో...
Read More..గుజరాత్ భారతదేశం పశ్చిమ భాగంలో ఉన్న రాష్ట్రం.గుజరాత్ చరిత్ర సుమారు 2000 సంవత్సరాల నాటిది.గుజరాత్ను “మహా పురుషుల భూమి” అని కూడా పిలుస్తారు.గుజరాత్లోని “గర్బా” ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.గుజరాత్లోని గర్బా మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో దానికి భిన్నమైన గుర్తింపునిచ్చే అనేక...
Read More..డస్ట్ అలర్జీ.నేటి కాలంలో చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది.వీరికి ఏ మాత్రం దుమ్ము, ధూళి తగిలినా.వెంటనే అలర్జీ వచ్చేస్తుంది.ఫలితంగా.తుమ్ములు, దగ్గు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, ఊపిరి సరిగ్గా అడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే డస్ట్ అలర్జీ సమస్య ఉన్న...
Read More..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.ప్రభుత్వ భూములతో పాటు అటవీశాఖకు చెందిన భూములు కబ్జాకు గురయ్యాయి.అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడి నిందిుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో...
Read More..