Video Uploads

ఏపీలోని ఆ జిల్లాలో బన్నీ ఎఎఎ సినిమాస్.. అక్కడ కూడా క్లిక్ కావడం పక్కా!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ), ఆసియన్ సినిమాస్ కాంబినేషన్ లో హైదరాబాద్ లో నిర్మాణమైన మల్టీ ప్లెక్స్ ఎఎఎ( Multiplex AAA ). అయితే ఇప్పుడు మళ్లీ అదే ఎఎఎ ఇప్పుడు విశాఖలో కూడా రాబోతోంది....

Read More..

ఆ థియేటర్ లో 200 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ ఖాతాలో మరో రేర్ రికార్డ్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ), హీరోయిన్ శ్రీ లీల ( Sri Leela )కలిసి నటించిన చిత్రం గుంటూరు కారం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 270 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన...

Read More..

నేడు తెలంగాణ గవర్నర్ గా జిస్టు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్:జులై 31 తెలంగాణ గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు...

Read More..

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన టి.ప్రవీణ్ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలిపగ తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో...

Read More..

నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన వృద్దుడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet )లోని వెంకటాపూర్ – రగుడు బైపాస్ నుండి సిరిసిల్ల వెళ్తుండగా సుమారు 75 సంవత్సరాల వృద్దుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గమనించిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తాను...

Read More..

నాని 'సరిపోదా శనివారం' సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు నాని… ప్రస్తుతం ఆయన ‘వివేక్ ఆత్రేయ’ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram )’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా...

Read More..

దేవర సినిమాలో మెగా హీరో..ఇక ఫ్యాన్స్ కి పూనకాలే....

చాలామంది నటీనటులు వాళ్లకు నచ్చిన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అందుకోసమే వాళ్ళు చేసే సినిమాల కథలను ఏరికోరి మరి ఎంచుకొని మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంచుకున్న సబ్జెక్టులు వాళ్లకు ఏ రకంగాను...

Read More..

ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం:పల్లపు దుర్గయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): జిల్లా కలెక్టర్ కు బీజే‌పి ఓబీసీ మోర్చా( OBC Morcha ) ఆధ్వర్యంలో పలు సమస్యలపై మెమోరాండం అందించే కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం అప్రజాస్వామికమని బీజేపీ రామన్నపేట...

Read More..

రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును వెంటనే ప్రారంభించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

యాదాద్రి భువనగిరి జిల్లా:( adadri Bhuvanagiri District )రామన్నపేట మండలానికి మంజూరైన సీనియర్ సివిల్ జడ్జి (సబ్ కోర్టు)ను వెంటనే ప్రారంభించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య( Chirumarthi Lingaiah ) అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక దుర్గయ్య ఫంక్షన్...

Read More..

యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ):రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వరి సాగుపై రైతులకు వ్యవసాయశాఖ( Agriculture ) ఆధ్వర్యంలో చీడపీడల నివారణ,ఎరువులు – యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై మంగళవారం అవగాహన కల్పించారు.అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి...

Read More..

ఆ సమయంలో తెగ టెన్షన్ పడ్డానని చెప్పిన మహారాజ డైరెక్టర్.. అసలేమైందంటే?

విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరోగా నటించిన మహారాజ సినిమా థియేటర్లలో హిట్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ట్విస్టులు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాయి. స్క్రీన్ ప్లే సరికొత్తగా రాయడంతో ఈ సినిమా అంచనాలను...

Read More..

నా బిడ్డను కాపాడండి... ఓ తల్లి ఆవేదన.... దాతల సహాయం కోసం నిరీక్షణ.....

వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ – శ్యామల దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వీరిలో చిన్న కూతురు నయనశ్రీ (6) రెండవ తరగతి చదువుతుంది. అనూహ్యంగా...

Read More..

విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం(Vemulawada...

Read More..

యువకుల కోరిక మేరకు గ్రామానికి దోమల ఫాగ్ మిషన్ బహుకరణ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం ( Garidepalli )ఎల్బీనగర్ గ్రామంలో దోమల బెడదతో ప్రజలు విషజ్వరాల బారినపడ్డారు. దీనిని గ్రామ యువకులు బోధ సైదిరెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన, ప్రజలు అనారోగ్యానికి గురికాకూడదని భావించి సొంత ఖర్చులతో దోమల నివారణకు...

Read More..

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు:టూ టౌన్ సిఐ నాగార్జున

నల్లగొండ జిల్లా:బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేదిలేదని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున అన్నారు. ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా ( Nalgonda District )మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో బహిరంగ...

Read More..

రెండో విడత రుణమాఫీపై మోతె మండల రైతుల హర్షం...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీ( Runamafi ) పథకానికి సంబంధించి మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన...

Read More..

మా ఐదుదోనల్ తండాకు రోడ్డు మార్గం వేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా:సంస్థాన్ నారాయణపురం ( Narayanapoor )మండలంలోని ఐదుదోనల్ తండాకు రోడ్డు మార్గం వేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కి ఎల్.హెచ్.పి.ఎస్ మండల అధ్యక్షుడు కోర్ర దేవా నాయక్ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ పరిధిలో మారుమూల...

Read More..

సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్టులు దారుణం

సూర్యాపేట జిల్లా:గ్రామ పంచాయితీ కార్మికుల( Gram Panchayat workers ) న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ ధర్నాకు వెళుతున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో పంచాయితీ కార్మికులను...

Read More..

మహిళా సమస్యలపై బాధ్యతతో వ్యవహరించాలి:ఉస్తేల సృజన

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ మహిళా సమాఖ్య ( Telangana Mahila Samakhya )బాధ్యతాయుతగా వ్యవహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సిపిఐ కార్యాలయం...

Read More..

ఈ ప్రముఖ నటులు పేర్లు మార్చుకోవడానికి కారణాలివే.. పేర్ల మార్పు వెనుక ట్విస్టులివే!

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో చాలామంది నటీనటులు వేర్వేరు కారణాల వల్ల పేర్లను మార్చుకున్నారు. కొంతమంది సెలబ్రిటీలకు పేరు మారిన తర్వాత లక్ కలిసొస్తే మరి కొందరికి మాత్రం పేరు మారినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. చిరంజీవి, రజనీకాంత్, నయనతార,...

Read More..

రాజన్న కు అగ్గిపెట్టే లో ఇమిడే చీర బహుమానం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్న ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టే లో ఇమిడే శాలువా మరియు చీర...

Read More..

ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ ఆలయంలో పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లి( Yellammaకి బోనాల సమర్పించి, పూజలు చేసిన గ్రామస్తులు. గ్రామ ప్రజలందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన...

Read More..

ఇండియన్ రెస్టారెంట్‌లో ఫిష్, చిప్స్ ఆర్డర్ చేసిన బ్రిటిషర్‌.. కానీ ఏం వచ్చాయంటే..?

ఇటీవల ఇంగ్లాండ్( England ) నుంచి ఇండియాకు వచ్చిన ఒక వ్యక్తి ఓ రెస్టారెంట్‌లో ఫిష్ అండ్ చిప్స్( Fish And Chips ) తినాలని అనుకున్నాడు. కానీ ఆయనకు వచ్చిన ఆహారం చూసి నోరెళ్లబెట్టాడు! ఎందుకంటే అది తాను అనుకున్న...

Read More..

రాజన్న ను దర్శించుకొన్న రాజన్న జిల్లా టీఎన్జీవో నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్ వేములవాడ రాజన్న స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు చేసారు. ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ...

Read More..

రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

భారతదేశంలో సెలబ్రిటీలు అంటే దాదాపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు. చాలా తక్కువగా రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే వ్యాపారవేత్తలు మాత్రమే ఈ లిస్టులో ఉంటారు. ఇకపోతే కరోనా సమయంలో రియల్ హీరోగా( Real Hero ) పేరు...

Read More..

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ వాహనాల పాత టైర్లు, బ్యాటరీలు, ఇంజన్ఆయిల్, పాత సామగ్రి వేలం

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ తడూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తేదీ 07-08-2024 రోజున ఉదయం సమయం 10:00 గంటలకు పోలీస్ వాహనాల పాతటైర్లు, బ్యాటరీలు, ఇంజన్ఆయిల్, స్క్రాప్ లను వేలం వేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఒక...

Read More..

మాడుగులపల్లి మండలంలో మరమ్మతులకు నోచుకోని రోడ్లు

నల్లగొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని పలు గ్రామాల అంతర్గత రహదారులు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోక గుంతలు పడి అత్యంత అద్వాన్నంగా తయారయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పడి నీళ్ళు నిలిచిన రోడ్లపై రాకపోకలు కష్టంగా మారిందని,వర్షాకాలం కావడంతో...

Read More..

112 మంది నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన గుత్తా

నల్లగొండ జిల్లా: ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) పథకం నిరుపేదలకు వరంలాంటిదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని గుత్త సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన...

Read More..

ప్రభుత్వ పాఠశాల పక్కనే పందుల షెడ్డు...చదువెట్లా సాగేది సార్లూ...?

నల్లగొండ జిల్లా:చదువుకొనలేక సర్కార్ బడికొస్తే చదువు సంగతి దేవుడెరుగు చచ్చే పరిస్థితి దాపురించిందని నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ పాఠశాల పక్కనే ఏర్పాటు చేసిన పందుల...

Read More..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హత్య కేసులో నిందితుడు: మంత్రి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్

నల్లగొండ జిల్లా:మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మేల్యే జగదీశ్‌ రెడ్డి సవాలును తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘జగదీశ్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని, దొంగతనం కేసులోనూ జగదీశ్‌రెడ్డి నిందితుడేనని సంచలన...

Read More..

మారుతి రాజాసాబ్ గ్లింప్స్ తో సినిమా మీద అంచనాలను పెంచేశాడా..?

పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్( Hero Prabhas )… ప్రస్తుతం తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ పాన్ ఇండియాలో ఒక మార్కెట్...

Read More..

పవన్ కళ్యాణ్ గెలుపు మాకు చాలా స్పూర్తినిస్తుంది అంటున్న బాలీవుడ్ నటుడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండింటిలో చాలా బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు అందుతున్న...

Read More..

1190 వ రోజులుగా ‌పేదలకు అన్నదాన కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పట్టణంలోని ప్రముఖ ఆలయాల ముందు యాచకులకు, అన్నార్తులకు, అభాగ్యులకు, పేదలకు దాతల సహాయంతో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది.దాతల సహకారంతో...

Read More..

రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలు....పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొడురుపాక మిడ్ మానేరు బ్రిడ్జి సమీపంలో కరీంనగర్ – వేములవాడ ప్రధాన రహదారిపై బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదకర గుంతలతో నిత్యం ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు.సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు,...

Read More..

వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరి.

తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ లో భాగంగా 100 మంది కన్నా ఎక్కువ జనసంచారం ఉండే సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి.వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా :వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ప్రజా భద్రత చర్యలు తప్పనిసరి...

Read More..

అనుమతులు లేకుండా డీజేలు నడిపించవద్దు

అత్యవసరమైతే ముందస్తు అనుమతి తప్పనిసరి నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు డీజే నిర్వాహకులకు వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక రాజన్న సిరిసిల్ల జిల్లా :రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు ఇతర పండగల సందర్భంగా విచ్చలవిడిగా డీజేలు పెట్టి,...

Read More..

మేడిపల్లి బీఆర్ఎస్ పార్టీకి షాక్

కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగిల్ విండో చైర్మన్,తాజా మాజీ సర్పంచ్ లు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని మేడిపల్లి,బీమారం మండలల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలిందిబీమారం సింగిల్ విండో చైర్మన్ కానుగంటి శ్రీనివాస్, మేడిపల్లి మండలం వల్లంపల్లి తాజా...

Read More..

ఇంట్లో చొరబడి కోతులు బీభత్సం

రాజన్న సిరిసిల్ల జిల్లా: రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతోంది. పల్లెల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయడమే కాకుండా ఇండ్లలోకి చొరబడుతూ వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన అడ్డగట్ల వెంకటి...

Read More..

హైమాస్ లైట్లను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావు పల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ లైట్లను సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ ప్రారంభించారు. హైమాస్ లైట్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే సిడిపి నుండి నిధులు మంజూరు చేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి...

Read More..

రాజాసాబ్ మూవీ గ్లింప్స్ రివ్యూ.. గ్లింప్స్ లో ప్రభాస్ కిర్రాక్ లుక్స్ కు వావ్ అనాల్సిందే!

ప్రభాస్, మారుతి( Prabhas, Maruti ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్( Rajasab ) సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం నుంచి ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా...

Read More..

పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి రెండు కండిషన్లు పెట్టిన మెగా హీరో... ఏంటో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వారిలో మేఘ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej )ఒకరు. ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఉషా పరిణయం...

Read More..

ఆరోజు అందుకే కళ్యాణ్ మామయ్యను ఎత్తుకున్నాను: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) తాజాగా ఉషా పరిణయం( Usha Parinayam ) అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో...

Read More..

ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ"

మహీంద్ర పిక్చర్స్( Mahindra Pictures ) ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ సంఘర్షణ.( Sangharshana ) చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్...

Read More..

పవన్ పిఠాపురంను ఎక్కడికో తీసుకెళ్లారు.. హీరో అశ్విన్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరో అశ్విన్ బాబు( Ashwin Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది అశ్విన్ బాబు అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ స్టార్ యాంకర్ ఓంకార్ సోదరుడు అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగులో పలు సినిమాలలో...

Read More..

విద్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటలోని ఆ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని తరగతి గదులు, మైదానం, డైనింగ్ హాల్,...

Read More..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 1998-99 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 10వ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఇట్టి సమ్మేళనానికి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారికి...

Read More..

గ్రామంలో వెలుగని విద్యుత్ దీపాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలోని ఏడవ వార్డు విద్యుత్ దీపాలు, గ్రామపంచాయతీ సమీపంలోని ఐమాక్స్ లైట్లు గత 15 రోజుల నుండి వెలగడం లేదు. దీనిపై గ్రామస్తులు గ్రామపంచాయతీ సెక్రెటరీ సమాచారం ఇవ్వగా...

Read More..

1962 సంస్థ ఈఎంఆర్ఐ క్రింద జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సంచార పశు వైద్యశాల సిబ్బంది

రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ సెప్టెంబర్ 2017 న ప్రారంభమైన పశు సంచార వైద్య సేవలు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వంద వాహనాలు పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి , ప్రతి నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 1962 పశు సంచార...

Read More..

ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న హరీష్ శంకర్.. జాతకం మారడం పక్కా అంటూ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ,( Ravi Teja ) శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మిస్టర్ బచ్చన్.( Mr Bachchan ) భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15, 2024 న...

Read More..

రేపు రెండో విడుత రుణమాఫీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ రెండవ విడుత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన ( మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనుందని జిల్లా కలెక్టర్ సందీప్...

Read More..

రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తారా?

మహేష్ ,రాజమౌళి ( Mahesh, Rajamouli )దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టినా మహేష్ రాజమౌళి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది. రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్...

Read More..

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలకు పోవాలి:సూర్వి యాదయ్య గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వం సర్పంచ్( Sarpanch ) ల పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా...

Read More..

రవితేజను ఛార్మి అన్ ఫాలో చేశారా... వాళ్లు అలా చేయడం ఛార్మికి నచ్చలేదా?

ఈ మధ్య కాలంలో ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడటం వల్ల రెండు సినిమాలు కలెక్షన్ల పరంగా నష్టపోతున్నాయి. ఈ ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ...

Read More..

ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి:శీలం స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యమకారులను గుర్తించి వెంటనే ఇచ్చిన హామీలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ...

Read More..

తరలివస్తున్న వరద...ఆయకట్టు రైతుల్లో ఆనందం

సూర్యాపేట జిల్లా:ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది( Krishna River ) పరుగులు పెడుతూ శ్రీశైలం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 30న శ్రీశైలం క్రస్ట్ గేట్లను...

Read More..

దోమల నివారణతో విషజ్వరాలకు కట్టడి:ఎమ్మేల్యే బిఎల్ఆర్

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టి విషజ్వరాలు ప్రబలకుండా అరికట్టాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్,అధికారులను ఆదేశించారు.ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఆయన,దోమల...

Read More..

23 ఏళ్ల క్రితం ఖుషి సినిమా సాధించి ఇప్పటికీ బ్రేక్ కాని ఈ రికార్డ్ గురించి తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అభిమానులకు ప్రత్యేకమైన సినిమాలలో ఖుషి సినిమా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సాధించిన సంచలన విజయాలు అన్నీఇన్నీ...

Read More..

బోయినిపల్లి ఆదర్శ పాఠశాల దారిలో మరమ్మతులు..స్పందించిన స్పెషల్ ఆఫీసర్ జయశీల

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లో గల మోడల్ స్కూల్ కు వెళ్లే దారిలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి దారి మొత్తం బురదగా మారింది,దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు,సిబ్బందికి ఇబ్బందిగా మారడంతో,...

Read More..

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్... రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ఒకరు. ఈయన నటించిన సినిమాలన్నీ ప్రస్తుతం తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయనకు తెలుగులో కూడా...

Read More..

మీరేనా రక్షణ కవచం... అభిమానులపై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం నటిగా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా వెండితెర పైన బుల్లితెర పైన వరుస కార్యక్రమాల...

Read More..

నన్ను క్షమించండి..యానిమల్ లాంటి సినిమా మరోసారి చెయ్యను: రణబీర్ కపూర్

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) ఒకరు. ఈయన ఇటీవల యానిమల్ సినిమా( Animal Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి...

Read More..

జూలై 30 న రైతు రుణమాఫీ రెండవ విడత విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ( Rythu Runa Mafi ) రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం...

Read More..

కోదాడ ధరణి ఆపరేటర్ ను టర్మినేట్ చేసిన కలెక్టర్...!

సూర్యాపేట జిల్లా:కోదాడ తాహశీల్దార్ కార్యాలయం( Kodada Tahsildar Office )లో ధరణి ఆపరేటర్ గా ఔట్సోర్సింగ్ పద్ధతితో పనిచేస్తున్న కె. వెంకయ్యను ఉద్యోగం నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్( Collector Tejas Nandlal Pawar ) ప్రకటించారు.కోదాడ...

Read More..

జిల్లా వ్యాప్తంగా పోలీస్ నాఖా భంది నిర్వహణ

సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ( District SP Sunpreet Singh )ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు అన్ని ముఖ్య పట్టణాలు, ప్రధాన చెక్ పోస్టులు, మండల...

Read More..

కనగల్ బస్టాండ్ ఆవరణం చెరువును తలపిస్తుంది

నల్లగొండ జిల్లా:కనగల్ మండల( Kanagal) కేంద్రంలో ప్రధాన కూడలిలోని బస్టాండ్ గుంతల్లో వర్షం నీరు నిండి చెరువును తలపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. గుంతలు చిన్నవే అనుకొని అందులో నుండి వెళ్ళిన ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నామని,బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులు ఆ గుంతల్లో...

Read More..

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరీష్ రావు ప్లెక్సీ దగ్ధం

నల్లగొండ జిల్లా:నిరంతరం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు అన్నారు. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ...

Read More..

హైకోర్టు న్యాయమూర్తిచే గుట్ట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట తులసీ కాటేజీ ప్రాంగణంలో జిల్లా అధికారులు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేసిన నూతన జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్...

Read More..

పెంచికల్ దిన్నె ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ్ కార్యక్రమం

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె జెడ్పీ హైస్కూల్ లో శిక్ష సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో శిక్షకుడు మామిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం 9,10 తరగతుల విద్యార్థిని,విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ...

Read More..

మా నాన్న గురించి అలాంటి వార్తలు ప్రచారం చేశారు.. రాజీవ్ కనకాల కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రాజీవ్ కనకాల సినిమాలలో చనిపోయే పాత్రల్లో ఎక్కువగా నటించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నెగిటివ్...

Read More..

105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ.. గ్రేట్ అంటూ?

సాధారణంగా ఒక వయస్సు దాటిన తర్వాత చదవడం సులువైన విషయం కాదు. 105 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ( Masters Degree ) పూర్తి చేయడం అంటే ఒకింత అరుదైన విషయం అని చెప్పవచ్చు. అయితే ఒక బామ్మ( Grand Mother...

Read More..

పోటోగ్రాఫర్ కుటుంబానికి గ్రామ పెద్దల చేయూత

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మిర్యాల రామకృష్ణ (38) చేనేత కుటుంబమైనప్పటికీ ఫోటోగ్రఫీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఆయనకు భార్య సుచరిత,కుమారుడు, కూతురు,అమ్మ ఉన్నారు.పది రోజుల క్రితం రామకృష్ణ అకస్మికంగా మృతి చెందారు. పేద కుటుంబానికి...

Read More..

వీర జవాన్ కు కడసారి కన్నీటి వీడ్కోలు...!

నల్లగొండ జిల్లా: దేశ సేవ కోసం ఆర్మీలో చేరి అస్సోం రాష్ట్రంలోని దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మరణించిన వీర జవాన్ ఈరేటి మహేష్‌ అంత్యక్రియలు స్వగ్రామం నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెంలో శనివారం కుటుంబ సభ్యులు,బంధువుల...

Read More..

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి:కెవిపిఎస్

నల్లగొండ జిల్లా: గట్టుప్పల మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొట్టు శివకుమార్ డిమాండ్ చేశారు.ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజకవర్గంలో అధ్యయన యాత్రలో...

Read More..

పాఠశాలలో ఘనంగా పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు ఈనెల 29 సోమవారం రోజున కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో సాధన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆవరణలో పాఠశాల కరస్పండెంట్ చెన్నమేనేని రాజేశ్వర...

Read More..

ఫోన్ పే స్కానర్ తో మొండోల్ల భిక్షాటన

యాదాద్రి భువనగిరి జిల్లా: కుల ఆచారం ప్రకారం మొండి కత్తులతో చప్పుడు చేసుకుంటూ భిక్షాటన చేసే మొండి కులస్తులు కూడా అప్డేట్ అయిన దృశ్యం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో కనిపించింది.మొండోల్లం అని కత్తులతో గలగల అంటూ షాపుల...

Read More..

స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పల్లెల అవస్థలు

నల్లగొండ జిల్లా: గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం గడువు ముగియడం,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యమడంతో పల్లెలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.అందులో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు గాను...

Read More..

నల్లగొండ టూటౌన్ ఎస్సైగా జి.మానస

నల్లగొండ జిల్లా: నల్లగొండ టూటౌన్ ఎస్సైగా జి.మానస శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈమె 2018లో ఎస్సైగా సెలక్టయ్యారు.ప్రస్తుతం పోలీస్ జిల్లా కేంద్ర కార్యాలయంలో త్రిబుల్స్ ఎస్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నల్లగొండ టూ టౌన్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఎస్పీ...

Read More..

ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండాలి:జిల్లా కోఆర్డినేటర్ హర్ష

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని యాదాద్రి మహిళా దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సందర్శించారు.ఈ సందర్భంగా మహిళ సాధికారత మిషన్ జిల్లా కోఆర్డినేటర్ హర్ష మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు....

Read More..

సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంత

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలోని గంగదేవమ్మ గుడి దగ్గర సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డుపై తవ్విన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్థానికులు ఇంటి అవసరాల నిమిత్తం అనుమతులు లేకుండా తవ్వి పైప్ లైన్ వేసినట్లు, తర్వాత దానిని పూడ్చకుండా...

Read More..

మహిళను కాపాడిన నల్లగొండ జిల్లా పోలీసులను అభినందించిన ఎస్పీ

నల్లగొండ జిల్లా: ఆపదలో ఉన్న మహిళను సకాలంలో పోలీస్ వాహనంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అంగోతు తండాకి చెందిన...

Read More..

నల్లగొండలో ఆకతాయిలపై పోలీసు వేట

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు ఆకతాయిలు రాత్రివేళ తాగి బైక్స్ నడుపుతూ,గుంపులుగా కూర్చొని న్యూసెన్స్ చేస్తున్నారని కాలనీ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి రైడ్ చేసి...

Read More..

జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్లాప్ ఇచ్చి బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో చాలామంది సెంటిమెంట్లను సైతం నమ్ముతారు. బాలయ్యకు( Balayya ) హిట్ ఇచ్చిన హీరోయిన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) మాత్రం ఫ్లాప్...

Read More..

అమ్మ వైద్యం కోసం నెలకు రూ.లక్ష ఖర్చవుతోంది.. శ్రీసత్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య( Sri Satya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ షో...

Read More..

పెద్దమ్మ ఆలయంలో చోరీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ ఆలయంలో నిన్న రాత్రి దొంగలు దేవత యొక్క పుస్తెలు, ముక్కుపుడక ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళ్తే యధావిధిగా ప్రతిరోజు ఉదయం సుమారు...

Read More..

అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఇంటి పత్రాలు, ఖాళీ బాండ్ పేపర్స్ తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి ఆస్తులు అక్రమంగా స్వాధీన పర్చుకుంటున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి.ఈ సందర్భంగా డిఎస్పీ...

Read More..

డాక్టరేట్ పట్టా ( అవార్డు ) పొందిన రాచర్ల గొల్లపల్లి యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదం నాడి వైద్యరంగంలో తన సేవలందిస్తున్నాడు. ఈ సేవలను గుర్తించిన ఎషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ,హోసూరు, తమిళనాడు వారు గుర్రాల...

Read More..

ఫిట్నెస్ లేని ప్రైవేటు కళాశాల పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఫిట్ నెస్ లేని ప్రవేట్ పాఠశాల, కళాశాలలా బస్సుల పై చర్యలు తీసుకోవాలని జిల్లా డి టి ఓ కు ఏబీవీపీ ( ABVP )ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్...

Read More..

ఎల్ ఓ సి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన డి. రమేష్ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (...

Read More..

రెండు గంజాయి కేసులలో నలుగురు వ్యక్తులు అరెస్ట్..

రాజన్న సిరిసిల్ల జిల్లా : రెండు గంజాయి కేసులలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సిరిసిల్ల టౌన్ సి ఐ కృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ వీరబోయిన ఆజయ్ అనే వ్యక్తి డ్రైవరుగా పనిచేస్తూ జల్సాలకు...

Read More..

ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన నటుడు మాధవన్... ధర ఎంతో తెలుసా?

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటుడు మాధవన్( Madhavan ) ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రలలో నటించారు .అలాగే ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించి మెప్పించారు....

Read More..

రేణు దేశాయ్ కు చీర సారే పెట్టి సత్కరించిన తెలంగాణ మంత్రి.. కారణం ఇదేనా?

సినీనటి రేణు దేశాయ్( Renu Desai ) తాజాగా తెలంగాణ పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) గారిని కలిశారు. హైదరాబాద్ లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో పర్యావరణం, వన్యప్రాణుల...

Read More..

అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పీ.హెచ్.సీ ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Sandeep Kumar Jha ) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ...

Read More..

సినిమాల్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన రంభ.. ఆ ఆశ మాత్రం నాకు లేదంటూ?

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ( Rambha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు హీరోయిన్ రంభను ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోల...

Read More..

ముగిసిన టైప్ రైటింగ్ పరీక్షలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా :టైప్ రైటింగ్ పరీక్షలు వర్షప్రభావం ఉన్నా కూడా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ బి. రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రశాంతంగా శనివారం ముగిశాయి. ప్రిన్సిపాల్ రాజగోపాల్ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు...

Read More..

ప్రభాస్ పెళ్లి దుస్తులు ఇక్కడే కొంటాం.. శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) పెద్దమ్మ దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి( Shyamala Devi ) గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఇకపోతే...

Read More..

పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన సాయితేజ్.. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారంటూ?

టాలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ పావలా శ్యామల ( Pavala Syamala )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దాదాపు 300 కి పైగా సినిమాలలో నటించి లేడి స్టార్ కమెడియన్, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది పావలా శ్యామల. అయితే...

Read More..

ఆ సినిమాకు ఎందుకు ఓకే చెప్పానా అని ఫీలయ్యా.. టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!

సీనియర్ హీరోయిన్లలో ఒకరైన టబు( Tabu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టబు ప్రస్తుతం తెలుగులో పరిమిత సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్వ్యూలో టబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నటి షబానా అజ్మీ...

Read More..

అజిత్ కొత్త కారు రేటు తెలిస్తే వామ్మో అనాల్సిందే.. కారు కోసం ఏకంగా ఇంత ఖర్చా?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన అజిత్( Ajith ) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో అజిత్ క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో అయినప్పటికీ అజిత్ సింపుల్...

Read More..

అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న: ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా: మాతృదేవోభవ, పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ అధ్యక్ష్ణన కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని రామన్నపేటలోని రహదారి బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.అనంతరం...

Read More..

పెట్రోల్ బాటిల్ తో తహశీల్దార్ ఆఫీస్ ముందు వికలాంగ రైతు నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా: కొంత మంది బడా నేతల పేర్లు చెప్పి తన వ్యవసాయ భూమిపై జులుం చూపుతున్నారని ఆరోపిస్తూ తహశీల్దార్,ఎస్ఐ లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో శుక్రవారం పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఓ వికలాంగ...

Read More..

బాలూ నాయక్ కు మంత్రి పదవి కోసం ఛలో ఢిల్లీ: లంబాడి జేఏసీ

నల్లగొండ జిల్లా: తెలంగాణ మంత్రివర్గంలో లంబాడ బిడ్డకు చోటు కల్పించాలని ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు శుక్రవారం దేవరకొండ నుండి లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఢిల్లికి బయలుదేరారు.ఈసందర్భంగా లంబాడ జేఏసీ నాయకులు బాబూరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో...

Read More..

సభలోనైనా జనంలోనైనా ఆ ఎమ్మెల్యే తీరే వేరు...!

నల్లగొండ జిల్లా: సభలోనైనా, జనంలోనైనా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తీరు అందరికీ ఆదర్శంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదని వ్యాపారులు,రైతులు, కూలీలు అన్నారు.గురువారం పట్టణంలోకి కూరగాయల మార్కెట్ ను సందర్శించి హోల్ సేల్,రిటైల్ వ్యాపారులతో మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్...

Read More..

సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

సూర్యాపేట జిల్లా: దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్,జిల్లా అధ్యక్షుడు,డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు.శుక్రవారం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కోదాడ పట్టణంలోని సూర్యాపేట రోడ్డులోని ప్రధాన రహదారిపై కార్గిల్...

Read More..

బోయినిపల్లి పశువైద్యాధికారిగా పనిచేస్తున్న రమేష్ కరీంనగర్ కు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో 16 సంవత్సరాల పాటు పశు వైద్యాధికారిగా పనిచేసి రైతులకు ఎంతో సేవ చేశారు. గేజిటెడ్ ఆఫీసర్ హోదాలో బోయినపల్లి మండలం లో వేలాదిమందికి కళ్యాణ లక్ష్మి, పత్రాలు ఇతర సర్టిఫికెట్ల పై సంతకాలు చేసి...

Read More..

ఐఓబి బ్యాంకు ఐఎఫ్ సి కోడ్ పొరపాటు వల్ల రైతులకు రుణమాఫీ లో జాప్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పరిధిలో ఐ ఎఫ్ సి కోడ్ పొరపాటు వల్ల రైతులకు రుణమాఫీ జరగడం లేదు.ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్టులో తమ పేర్లు ఉండి రుణమాఫీ జరగకపోవడంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు....

Read More..

కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు నివాళి

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో 25వ కార్గిల్ విజయ్ దివస్‌ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద సేవాసమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులను స్మరించుకొని అమరులైన సైనికులకు నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగా...

Read More..

ఘనంగా మహాలక్ష్మి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ...

Read More..

ఎల్లారెడ్డి పేటలో డ్రై డే నిర్వహించిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఫ్రై డే డ్రై డే సందర్భంగా గ్రామంలోని పలు వార్డులలో డ్రై డే నిర్వహించారు.మురికి నీటి గుంతలలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్...

Read More..

బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ ఉపాధ్యాయురాలు సరిత అంగన్వాడి మేడం లక్ష్మి, గ్రామ ప్రజలు. యువకులు, విద్యార్థిని విద్యార్థులు...

Read More..

విద్యుత్ షాక్ తో గొర్రెలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన పోలే మల్లయ్య గొర్రెలు కాపరి,రోజు వారీగా గొర్రెలను మేపడానికి ఊరికి సమీపంలో ఎస్సారెస్పీ కాలువ వద్ద గల స్మశాన వాటిక దగ్గరలో మేతకు తీసుకెళ్లగా అక్కడే వున్న విద్యుత్ తీగలు...

Read More..

నాని సినిమాకు విచిత్రమైన సమస్య.. నాగ్ పుట్టినరోజును ఎంచుకోవడమే శాపమైందా?

న్యాచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని( Nani ) కొత్త సినిమా సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram ) కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా...

Read More..

మనవడి కోసం ఏ తాత చేయని పని చేసిన సూపర్ స్టార్.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే?

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒకరు. ఈయన ఒక గొప్ప నటుడు అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా...

Read More..

రాజమౌళి సినిమాపై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంతకుమించిన అవార్డు లేదంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ఇక తెలుగు చిత్ర...

Read More..

ఇంటిని బాగు చేస్తుండగా కపుల్‌కి తగిలిన జాక్‌పాట్‌.. ఏంటంటే..?

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. తాజాగా ఓ కపుల్‌కి ఓల్డ్ హౌస్( Old House ) బాగు చేస్తుండగా జాక్‌పాట్‌ తగిలింది. జాష్,( Josh ) ఎమిలీ( Emily ) అనే ఈ దంపతులు ఇటీవల ఓ ఇల్లు...

Read More..

మెహరీన్ తో సాయితేజ్ పెళ్లంటూ జోరుగా వార్తలు.. వైరల్ వార్తల్లో అసలు నిజాలివే!

టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) గురించి మనందరికీ తెలిసిందే. సాయి ధరంతేజ్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తన కలుపుకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కేవలం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ...

Read More..

గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల( Garidepalli ) కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ( SP Sunpreet Singh ) ఆకస్మిక తనిఖీ చేశారు.దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను,రికార్డులను ఆయా మండలాల...

Read More..

సర్వేలు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలను యాదాద్రి జిల్లా కలెక్టర్ హానుమంత్ కే.జెండగే( Hanumant k Zendage ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థుల, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలించి,నూతనంగా పూర్తయిన...

Read More..

స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ అకాల మృతికి చింతిస్తూ తన చిన్ననాటి బాల్యమిత్రులు (1999/2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహ బృందం)గురువారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం( Financial...

Read More..

నాటు సారా తయారీపై ఎక్సైజ్ పోలీసుల దాడులు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండలంలోని కొర్రతండ, బోటిమిది తండా, కడపగండి తండాలలో రామన్నపేట డిటిఎఫ్, యాదాద్రి,ఆలేరు,భువనగిరి,మోత్కూర్ ఎక్సైజ్ శాఖ మరియు సంస్థాన్ నారాయణపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు...

Read More..

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ ప్రత్యేక చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajannarisilla District ) ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రధాన రహదారులు వెంబడి మూల మలుపుల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై మూల...

Read More..

మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి -టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు( Telangana Union of Working Journalist )ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రజలకు పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపల్(...

Read More..

వేములవాడ జూనియర్ కళాశాలలో వసతులు పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, భవనం,...

Read More..

డయల్ 100 కాల్ కి స్పందించి వృద్ధ వ్యక్తిని కాపాడిన సిరిసిల్ల టౌన్ పోలీసులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కి చెందిన గుంటుక రాజయ్య age 81 y , అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనపడక పోయేసరికి తన కుటుంబ సభ్యులు ఈ రోజు...

Read More..

పుట్టినరోజు వేళ పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో... ఈసారైనా కలిసొచ్చేనా?

సాధారణంగా చాలామంది తమ పేర్లు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పేరుకు ముందు లేదా చివరిన వారి కుటుంబ సభ్యుల పేర్లు కలిసి వచ్చేలాగా మార్చుకుంటూ ఉంటారు. ఇలా వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా పేర్లను కూడా పెట్టుకుంటూ...

Read More..

నేరేడుచర్లలో రెండు హాస్పిటల్స్ సీజ్: వైద్యాధికారిణి పున్నా నాగిని

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలో అనుమతులు (సరైన పత్రాలు),డాక్టర్లు,ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా నడిపిస్తూ,రోగులకు వైద్యం అందిస్తున్న శ్రీ అమ్మ హాస్పిటల్,శ్రీ సాయి శ్రీనివాస హాస్పిటల్స్ ను సీజ్ చేసినట్లు నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డా.పున్నా నాగి( Punna Nagini...

Read More..

మాదకద్రవ్యాలు,సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి:ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట జిల్లా( Suryapet District ):మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని,సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను అదేశించారు.గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్,మఠంపల్లి పోలీస్ స్టేషన్లను ఎస్పీ జనరల్...

Read More..

విరిగిపోయే దశలో ఉన్న విద్యుత్ స్తంభం

విరిగిపోయే దశలో ఉన్న విద్యుత్ స్తంభం ఎవరికి పొంచి ఉందో ప్రమాదం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డే కేర్ సెంటర్ కు ఎదురుగా గల ఇర్ఫాన్ కిరాణా దుకాణం పక్కన విద్యుత్ స్తంభం పూర్తిగా పెచ్చులు...

Read More..

వైరల్ వీడియో: వికృత చేష్టలతో కాలేజీలో జూనియర్స్ పై రెచ్చిపోయిన సీనియర్స్..

ప్రభుత్వాలు లేదా కాలేజ్ యాజమాన్యం కళాశాలలో అనేకసార్లు ర్యాగింగ్ చేయకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ కొన్నిసార్లు విద్యార్థులు హద్దు మీరి ర్యాగింగ్ చేసిన సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే బయటికి వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పలనాడు జిల్లా(...

Read More..

రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండలం తాడువాయి స్టేజి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం…మునగాల మండల కేంద్రానికి చెందిన మెడికల్ షాప్ యజమాని రాంబాబు(55)తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనుల...

Read More..

యూనిఫామ్ లేదని కొట్టిన ప్రిన్సిపాల్

సూర్యాపేట జిల్లా:స్కూల్ కు యూనిఫామ్ వేసుకు రాలేదని ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెలుగు చూసింది.పట్టణానికి చెందిన గ్రేస్ వాల్యూ ఐడియల్ స్కూల్ లో అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన...

Read More..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్వల్పంగా వరద...!

నల్లగొండ జిల్లా:గత వర్షా కాలంలో సరైన వర్షాలు లేక డెడ్ స్టోరేజికి చేరుకొని కళ తప్పిన సాగరం మళ్ళీ జలకళను సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరుతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వైపుకు పరుగులు పెడుతూ వస్తుంది....

Read More..

స్త్రీ నిధి ఋణాల చెల్లింపులో అలసత్వం చేస్తే చర్యలు:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:స్త్రీ నిధి ఋణాల చెల్లింపుల్లో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లైతే రికవరీతో పాటు వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ హెచ్చరించారు.పెన్ పహాడ్ మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశానికి కలెక్టర్ హాజరై...

Read More..

నేడు తెలంగాణ బడ్జెట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదిస్తారు.అనంతరం డిప్యూటీ సిఎం,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్...

Read More..

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్...నేడు భారీ వర్షాలు...!

నల్లగొండ జిల్లా:గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది.దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.ప్రాజెక్టులు నిండు కుండగా మారాయి.అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు.తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ...

Read More..

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై నవీన్ కుమార్

సూర్యాపేట జిల్లా:సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు,వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని,కేసులు నమోదు చేస్తామని అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో పోస్టులు, ఫోటోలు,వీడియోలు,వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను...

Read More..

డ్రైనేజీ లేక రోడ్లపై నిలిచిన మురుగు నీరు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని 19వ వార్డులో ముత్యాలమ్మ గుడి బజారులో డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలం వస్తే బురద రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురికి నిలవడంతో దోమల వ్యాప్తి చెందడం, మురికినీరు దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇంట్లో ఉండలేకపోతున్నామని...

Read More..

గ్రామీణ యువతే గంజాయి ఎజెంట్లుగా మారుతున్న వైనం...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలో గంజాయి వినియోగం గ్రామీణ ఏజెంట్ల ద్వారా చాపకింద నీరులా విస్తరిస్తోంది.పట్టణాలు, గ్రామాలు,తండాలు తేడా లేకుండా యువత,కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతుండగా బానిసైన యువత భవిష్యత్‌ అంధకారమవుతోంది.యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏజెంటు వ్యవస్థ అందినకాడికి...

Read More..

మోతె మండల పరిధిలోని క్వారీపై ఆర్డీవో విచారణ

సూర్యాపేట జిల్లా:మోతె మండలం రాఘవపురం గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 159,161లలో 2019-2020 సంత్సరంలో ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన క్వారీ ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుందని ఇటీవల జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి రాఘవపురం గ్రామ...

Read More..

దేవర సినిమా తో 1000 కోట్లు పక్క అంటున్న ఎన్టీయార్...అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటంటే..?

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ‘దేవర’ సినిమా( Devara ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది....

Read More..

బ్యాంక్ మేనేజర్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, ఐకెపి సిఎలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కు ఇటీవల బ్రాంచ్ మేనేజర్ గా మెట్ పల్లి నుండి బదిలీ పై వచ్చిన శ్రావణ లక్ష్మి నీ స్థానిక మాజీ ఎంపీటీసీ...

Read More..

రెండు పడక గదుల ఇండ్లపై సమీక్ష

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో రెండు పడక గదుల ఇండ్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రెండు పడక గదుల ఇండ్లపై జిల్లా...

Read More..

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పుట్టినరోజు ( KTR s birthday )సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య( Thota Agaiah, మాజీ ఎంపీ ఎంపీచిలక...

Read More..

రెండు గంజాయి కేసులో ముగ్గురు నిందుతుల అరెస్ట్,రిమాండ్ కి తరలింపు

ఈ సందర్భంగా సి.ఐ మొగిలి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలానికి చెందిన వివేక్, వేణు అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి తాగడానికి అలవాటు పడి తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన క్రాంతి వద్ద గంజాయి( Marijuana ) కొనుగోలు చేసి ఆ గంజాయి తాగుతూ...

Read More..

బిగ్ బాస్ సీజన్8 లో అమృత ప్రణయ్ అంటూ ప్రచారం.. ఆమె ఎంట్రీ ఇస్తే రచ్చరచ్చే!

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) మొదలవుతుందనే సంగతి తెలిసిందే. ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిగ్ బాస్ షో సీజన్8 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది పేర్లు సోషల్...

Read More..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాల్లో నటించిన హీరో ఎవరంటే?

మామూలుగా అభిమానులు వారి అభిమాన హీరోలను తెరపై చూసినప్పుడు ఊగిపోతూ ఉంటారు. అరుపులు కేకలతో విజిల్స్ తో నానా హంగామా సృష్టిస్తూ ఉంటారు. మామూలుగా కనిపిస్తేనే రచ్చ రచ్చ చేసే అభిమానులు హీరోలు డ్యూయల్ రోల్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు...

Read More..

కేటీఆర్ జన్మదినం సందర్భంగా డే కేర్ సెంటర్లో దుప్పట్ల పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం డే కేర్ సెంటర్లో వృద్ధులకు దుప్పట్లు, బ్యాగులను మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు(Former ZPTC Cheeti Lakshmana Rao) పంపిణీ చేశారు. ఈ...

Read More..

పోలీసు సైరన్ వాడుతున్న వ్యక్తి పైన కేసు నమోదు, వాహనం సీజ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తేదీ.23/7/2024 మంగళవారం రోజున సాయంత్రం రుద్రంగి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబు రెడ్డి, సిబ్బంది రుద్రంగి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా పోలీస్ సైరన్ ధరించి సైరన్ వేసుకుంటూ ప్రజలను పోలీసుల వలే సైరని వేసుకొని భయభ్రాంతులకు,...

Read More..

చదువుల తల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపన్న హస్తం

రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ, బాదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది.పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు...

Read More..

మానవత్వం చాటుకున్న సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మంగళవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వేములవాడ పట్టణ పరిధిలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రమాదం జరిగి గాయాలతో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను నైట్ పెట్రోలింగ్ లో భాగంగా అటు వైపు వెళ్తున్న...

Read More..

ఘనంగా కేటీఆర్ బర్త్డే వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా బర్త్డే వేడుకను బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్...

Read More..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలి తహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఎల్లారెడ్డిపేట మండల శాఖ...

Read More..