రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలు....పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొడురుపాక మిడ్ మానేరు బ్రిడ్జి సమీపంలో కరీంనగర్ – వేములవాడ ప్రధాన రహదారిపై బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడ్డాయి.ప్రమాదకర గుంతలతో నిత్యం ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు.

 The Potholes That Have Become Dangerous On The Road Are Ignored By The Authoriti-TeluguStop.com

సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చి వేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube