రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలు….పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొడురుపాక మిడ్ మానేరు బ్రిడ్జి సమీపంలో కరీంనగర్ - వేములవాడ ప్రధాన రహదారిపై బ్రిడ్జి వద్ద గుంతలు ఏర్పడ్డాయి.

ప్రమాదకర గుంతలతో నిత్యం ప్రయాణికులు ప్రమాదానికి గురవుతున్నారు.సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చి వేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

కంగువా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటే..?