ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ ఆలయంలో పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లి( Yellammaకి బోనాల సమర్పించి, పూజలు చేసిన గ్రామస్తులు.

 Pujas At Ellamma Temple In Honor Of Ashada Month-TeluguStop.com

గ్రామ ప్రజలందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన గ్రామ ప్రజలు.

ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్,బిఆర్ఎస్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ రెడ్డి,గౌడ సంఘం అధ్యక్షుడు రంగు దేవేందర్,కిషోర్,శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube