ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ ఆలయంలో పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లి( Yellammaకి బోనాల సమర్పించి, పూజలు చేసిన గ్రామస్తులు.

గ్రామ ప్రజలందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన గ్రామ ప్రజలు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్,బిఆర్ఎస్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ రెడ్డి,గౌడ సంఘం అధ్యక్షుడు రంగు దేవేందర్,కిషోర్,శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆ ఒక్క లక్షణమే రాజమౌళి సక్సెస్ కు కారణమా.. జక్కన్నకు ఎవరూ సాటిరారుగా!