గ్రామంలో వెలుగని విద్యుత్ దీపాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలోని ఏడవ వార్డు విద్యుత్ దీపాలు, గ్రామపంచాయతీ సమీపంలోని ఐమాక్స్ లైట్లు గత 15 రోజుల నుండి వెలగడం లేదు.దీనిపై గ్రామస్తులు గ్రామపంచాయతీ సెక్రెటరీ సమాచారం ఇవ్వగా వాటిగురించి నాకు చెప్పకూడదని పట్టించుకోవడంలేదని ‌ గ్రామస్తులు తెలిపారు.

 Electric Lights Not Lit In The Village, Electric Lights, Street Lights, Street L-TeluguStop.com

గత వారం రోజుల నుండి వర్షాలు పడుతున్నాయని,‌ గ్రామంలో అసలే గ్రామపంచాయతీ ఏరియా అందులో ఏడవ వార్డు ఉండగా లైట్లు వస్తలేవు అని సమాచారం ఎవరు పట్టించుకోవడం లేదు.వర్షం పడితే పురుగు, విషపు పాములు లాంటివి బయటకు వస్తాయి కుడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికైనా గ్రామ హెల్పర్ లేదా అధికారులు చర్యలు తీసుకొని వీధిలైట్లు వచ్చేలాగా చూడాలని గ్రామ ప్రజలకు కాలనీవాసులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube