మహబూబ్‎నగర్ జిల్లాలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ విషాద ఘటన మహబూబ్‎నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 Mother Commits Suicide Along With Two Children In Mahbubnagar District-TeluguStop.com

కాకర్లపాడు గ్రామానికి చెందిన రమాదేవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నల్లకుంట చెరువులో దూకి బలవన్మరణం చెందారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.

ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube