Ayodhya : నేడు అయోధ్యకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు..!

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు( Delhi Punjab Chief Ministers ) ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగా కేజ్రీవాల్, భగవంత్ మాన్( AAP Chief Arvind Kejriwal, Bhagwant Mann ) కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు.

 Delhi Cm Arvind Kejriwal Bhagwant Mann To Visit Ayodhya Ram Mandir-TeluguStop.com

ఇటీవల రామమందిరంలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కేజ్రీవాల్ అయోధ్య( Ayodhya )కు వెళ్లలేదు.అప్పుడు తనకొక్కడికే ఆహ్వానం అందడంతో వెళ్లలేదని కేజ్రీవాల్ తెలిపారు.

ఈ క్రమంలోనే ఇవాళ కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకుంటానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube