అసెంబ్లీ బీఏసీ సభ్యులను సీఎం జగన్ నియమించారు.మంత్రివర్గ మార్పుల నేపథ్యంలో బీఏసీ సభ్యులను మార్చారు.
కన్నబాబు, అనిల్ కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా జోగి రమేశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను నియమించారు.అదేవిధంగా బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కోఆర్డినేటర్ గా గండికోట శ్రీకాంత్ రెడ్డిలను నియమించారు.