టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu )పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.చంద్రబాబు వంటి వ్యక్తికి ఓటు వేయొద్దని తెలిపారు.
ఆయన జీవితంలో మంచి రోజుల అయిపోయాయన్న విజయసాయి రెడ్డి( Vijayasai Reddy ) లోకేశ్ ను ప్రమోట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఎవరెన్ని పొత్తులతో వచ్చిన జగనే( Jagan ) మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.