శ్రీ కనక దుర్గా దేవి పూజ సామాగ్రికి విరాళాలు అందజేసిన బెంద్రం తిరుపతి రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోనీ కందికట్కూర్ గ్రామంలోని విగ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా దేవి నవరాత్రోత్సవ మండపాల నిర్వాహకులకు పూజ సామాగ్రికి ఐదు వేల యాభై ఐదు (5055/-) రూపాయల విరాళం అందించి, వంతడుపుల గ్రామంలో హిందూ వాహిని యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా దేవి అమ్మవారి మండపాల నిర్వాహలకు పూజ సామాగ్రికి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు (5555/-) రూపాయల విరాళాలు బి.టి.

 Bendram Tirupati Reddy Who Donated To Sri Kanaka Durga Devi Pooja Materials, Ben-TeluguStop.com

ఆర్ ఫౌండేషన్ ద్వారా బెంద్రం తిరుపతి రెడ్డి అందజేశారు.

ఈసందర్భంగా బి.

టి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడతూ ఇల్లంతకుంట మండలంలో దైవ భక్తి పెంపొందాలని, ప్రజలందరికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామన్నారు.ఈ సేవా విరాళాలలో కట్నపెల్లి, రవీందర్ రెడ్డి, గొడుగు నరేందర్, బోయిని, వంశీ, భూమల్ల ప్రశాంత్, బత్తుల స్వామి, ఉడుత సాయి, బత్తుల స్వామి, ప్రసాద్, తాళ్లపెల్లి అక్షయ్, సాయి, తదితర భక్త జనులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube