నంద్యాల జిల్లాలో దారుణం.. కూతురిని హత్య చేసిన తండ్రి

నంద్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది.కన్న కూతురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపాడు ఓ తండ్రి.

 Atrocious In Nandyala District.. The Father Killed His Daughter-TeluguStop.com

ఈ ఘటన పాణ్యం నియోజకవర్గంలో చోటు చేసుకుంది.

వివాహమై ఏడాది కావస్తున్న కాపురానికి వెళ్లడం లేదని తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి కూతురు ప్రసన్నను గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తల, మొండెంను వేరు చేసి నల్లమల ఫారెస్ట్ బోగధాలో పడేశాడు.అనంతరం పరారైయ్యాడు.

బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పాణ్యం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube