విశాఖలో నలుగురు విద్యార్థినీల మిస్సింగ్ కలకలం

విశాఖలో నలుగురు విద్యార్థినీల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది.అదృశ్యమైన విద్యార్థినీలు క్వీన్ మేరీ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు.

 Four Students Are Missing In Visakhapatnam-TeluguStop.com

నిన్న సాయంత్రం నుంచి నలుగురు అమ్మాయిలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలో విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

అయితే సొంత కాళ్ల మీద నిలబడేందుకు వెళ్తున్నామంటూ విద్యార్థినులు లేఖ రాశారు.తమ కోసం వెతకొద్దని లెటర్ లో పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు మిస్టరీ ఛేదించే పనిలో పడ్డారు.దీనిలో భాగంగా పోలీస్, వాలంటీర్ గ్రూపుల్లో అలర్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube